Constable jobs | కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన 15,750 మం ది అభ్యర్థులకు సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్కు సా�
: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళవా రం దేవరకద్రలో బీఆర్ఎస్ నాయకులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బాలరాజ�
0 ఏండ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అంజయ్య ఉన్న సమయంలోనే ఇంద్రవెల్లిలో ఆదివాసులను బలి తీసుకున్నారని, నాటి ఇంద్రవెల్లి కాల్పుల పాపం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీదేనని, ఓట్ల కోసమే సభ నిర�
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలని పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ అన్నీ అబద్ధాలే చెప్పింది. బీఆర్ఎస్పై దుష్ప్రచారం చేసింది. సామాజిక మాధ్యమాల్లో ఫేక్ పోస్టులు పెట్టింది. ఆచరణ సాధ్యంకాని ‘420’ హామీలిచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి నుంచి కాగజ్ఘట్ వరకు చేపట్టిన బీటీ రోడ్డు విస్తరణ పనులను ప్రభుత్వం ఆగమేఘాల మీద కొనసాగిస్తున్నది. సోమవారం రాత్రికి రాత్రే.. అధికారులు పనులను ప్రారంభించారు. ఇదంతా.. స�
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉండేది. గ్రామాల నుంచి మండలాలు, జిల్లా కేంద్రానికి రావాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
ముఖ్యమంత్రి రేవంత్పై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. గులాబీ బాస్ కేసీఆర్పై రేవంత్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కొనసాగాయి. ఖబడ్దార్ రేవంత్ అంటూ నినాదాలు హో�
:కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం పోరాడేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణను సాధించి హక్కులను కాపాడుకున్న స్ఫూర్తితోనే మరో ప్రజా ఉద్యమానికి పార్�
KCR | భారత రాష్ట్ర సమితికి పోరాటం కొత్త కాదని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. కృష్ణా జలాల పరిరక్షణకు బీఆర్ఎస్ అధినేత నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహబూబ్నగర్, రంగారెడ్డి, ఖమ
KCR | బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మూడు నెలల తర్వాత తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారి కేసీఆర్ పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. కృష్ణా జలాల పరిరక్షణ సభ ఏర్పాట
సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణను సాధించిన కేసీఆర్పై అసభ్య పదజాలం ప్రయోగించిన సీఎం రేవంత్పై పోలీసులు ముందుగా కేసు నమోదుచేయాలన్నారు.