NRI | సీఎం లాంటి ఉన్నత పదవిలో ఉంటూ వ్యక్తిగతంగా దూషణలు చేయడం మంచి పద్ధతి కాదని బీఆర్ఎస్ సౌత్ ఆఫ్రికా(South Africa) అధ్యక్షుడు గుర్రాల నాగరాజు అన్నారు.
Jagadish Reddy | కాంగ్రెస్ నేతలు దద్దమ్మలని.. అందుకే నాగార్జున సాగర్ ప్రాజెక్టును కేంద్రానికి అప్పజెప్పారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. కేసీఆర్ వస్తున్నాడనగానే ఆ పార్టీ నేతల లాగులు తడుస్తున్నాయన�
సీఎంవో ట్విట్టర్ (ఎక్స్) ఖాతా అంటే దేశంలోని అన్ని ప్రభుత్వాలు ఫాలో అవుతాయి. ఈ హ్యాండిల్ ద్వారానే రాష్ర్టానికి సంబంధించిన సమాచారాన్ని అందరూ తెలుసుకొంటారు. అలాంటి అకౌంట్ చాలా హుందాగా, గౌరవప్రదంగా నిర్
సాయం కాలం... సంధ్యా సమయం.. నగరం నడిబొడ్డున్న హుస్సేన్సాగర్ తీరం.. అందాలతో కనువిందు చేస్తుంది. అలాంటి సాగర తీరంలోని ట్యాంక్బండ్పై గత కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సన్డే ఫన్డే జ్ఞాపకాలు గుర్తుకొస్తు�
కృష్ణా జలాలపై తెలంగాణ హకులను కాపాడుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత వైఖరిని నిరసిద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తమ స మస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని.. కేసీఆర్ ప్రభుత్వమే బాగుండేది అని పాలమూరువాసులు చె బుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కోయిలకొండ ఎక్స్రో
ఇందిరమ్మ రాజ్యం తెస్తాం అంటే ఏం తెస్తారు? మళ్లీ ఇంద్రవెల్లి కాల్పు లు తెస్తారా? మరోసారి ఎమర్జెన్సీ తెస్తారా? అని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి మండిపడ్డారు.
సీఎం హోదాలో ఉన్న రేవంత్రెడ్డి చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలను ఇటు నెటిజన్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు, అటు కేసీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తిప్పికొడుతున్నారు.
కాంగ్రెస్ హయాంలో.. బావి నుంచి మంచినీరు తోడుకుని, ఊరికి దూరంగా అర కిలోమీటరు నుంచి గుట్టల మధ్య నుంచి తాగునీటిని తీసుకొస్తున్న వారు ఇచ్చోడ మండలంలోని ముక్రా(బీ) పంచాయతీ మాన్కుగూడ గ్రామస్థులు. గ్రామంలో 65 కుటు�
స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి శనివారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్కు పంపించారు.
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పలువురు పార్టీ నేతలు, ప్రముఖులు భేటీ అయ్యారు. హైదరాబాద్ నందినగర్లోని ఆయన నివాసానికి వెళ్లి శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.