మండల పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా నిరుత్సాహపడకూదని, ప్రజా తీర్పును గౌరవిస్తూ...మీ అం దరికీ అండగా ఉంటానని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.
ఛత్రపతి శివాజీ పరిపాలన నేటికి ఆదర్శప్రాయమని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. బుధవారం ఆదిలాబాద్లోని రణదీవేనగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక తెలంగాణ తొమ్మిదేండ్ల అనతి కాలంలోనే తిరుగులేని ఆర్థిక శక్తిగా ఆవిర్భవించింది. స్వరాష్ట్రంగా ఏర్పడేనాటికి తెలంగాణ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. దీంతో రాష్ట్ర ఆర్థిక ర
సోమాజిగూడలోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను చూసేందుకు మంగళవారం వివిధ జిల్లాలకు చెందిన అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు వేలాదిగా తరలివచ్చారు. తమ అభిమాన నేతను తమకు చూపించా�
KCR | త్వరగా కోలుకొని ప్రజల ముందుకు వస్తానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. అప్పటిదాకా సంయమనం పాటించి తనను చూసేందుకు ఎవరూ దవాఖానకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పోరాటం చేస్తామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. మంగళవారం జహీరాబాద్ పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత స�
గత ప్రభుత్వాలు మోపిన వివిధ రకాల శిస్తు(పన్ను)ను మాఫీ చేసి సుభిక్షమైన పాలన అందించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కొనియాడార�
హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా పాడి కౌశిక్రెడ్డికి మంగళవారం అధికారులు, నాయకులు, కార్యకర్తల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పట్టణంలోని సిటీ సెంటర్ హాల్లో ఆయనను మర్యాద పూర్వకంగా కలిస�
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో వెన్నంటి నడిసిన గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా ఉద్యమపార్టీతోనే ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని వర్గాలు రాష్ట్రసాధనలో కీలకంగా పాలుపంచ�
పరుగెడుతున్నా నల్లగొండ జిల్లాలో సాగు, తాగు నీటికి కరువు ఉండేది. పచ్చని పైర్లతో కళకళలాడాల్సిన నేలలు నెర్రెలు బారేవి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, కాల్వల తవ్వకం దశాబ్దాలపాటు �
అధికారంలోకి రాగానే రైతుబంధు స్థానంలో రైతుభరోసా పేరుతో ఏడాదికి ఎకరాకు 15వేల రూపాయల పెట్టుబడి సాయంగా అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతానికి మాత్రం గతంలో కేసీఆర్ స�
హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఉమ్మడి జిల్లా నేతలు మంగళ వారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని త్వరగా కోలుకొని ప్రజా సేవలోకి రావాలని ఆకాం�