సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో 30 వేల పవర్లూంలు ఉండగా.. వాటిలో 15 వేల వరకు కాటన్ బట్టను ఉత్పత్తి చేస్తే, మిగతా 15 వేల పవర్లూంలు పాలిస్టర్ వస్ర్తాన్ని ఉత్పత్తి చేసేవి. కాటన్ బట్ట పరిశ్రమకు అనుబంధంగా 26 సైజింగ
అధికారం మీద యావతో కాంగ్రెస్ పార్టీ శతానేక హామీలిచ్చి జనాన్ని మాయచేసింది. అందులో రెండు లక్షల ఉద్యోగాలిస్తామనేది కీలకమైనది. నిరుద్యోగులు ఈ హామీపై చాలానే ఆశలు పెట్టుకున్నారు.
KTR | తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా తిరిగి కేసీఆర్ నాయకత్వంలో విజృంభిస్తాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా బీఆర్ఎస్ ప
Sabita indrareddy | ట్టిపరిస్థితుల్లోనూ బీఆర్ఎస్(BRS) పార్టీ మారే ప్రసక్తే లేదని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(MLA Sabita indrareddy)స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తాను పార్టీ మారుతున్నట్లు టీవీలు, న్యూస్పే�
Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రాజకీయాలు మాని పని మీద దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య(Ponnala Lakshmaiah) హితవు పలికారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
‘గెలిచినా.. ఓడినా బీఆర్ఎస్తోనే నా ప్రయాణం. ఈ ఆత్మీయ సమ్మేళ నం సాక్షిగా ప్రకటిస్తున్నా. ఎట్టి పరిస్థితిల్లోనూ పార్టీ మారను. కేసీఆర్ వెంటే ఉంటా’ అని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి స్పష్టం
రైతుబంధు డబ్బుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లుగా యేటా రెండు పంటలకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి సహాయాన్ని అందించింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అధికారం చేపట్టిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పంట పెట్టుబడి సాయం కోసం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి 11 దఫాలుగా అందజేయగా.. ప్రస్తుతం కాం�
తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ హయాంలో కరెంట్ కాంతులు ప్రసరిస్తే.. కాం గ్రెస్ పాలనలో ‘కట్'కట మొదలైనది. ఎడాపెడా కోతలపై ప్రజలు, వ్యాపారులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (75) కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం గుండెపోటుతో జూబ్లీహిల్స్లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
వానకాలం ప్రారంభమై నెల రోజులు అవుతున్నది. మత్స్యకారుల ఉపాధి కల్పనలో భాగంగా ఉచితంగా అందించే చేప పిల్లల పంపిణీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చ ర్యలు తీసుకోవడం లేదు.
సీఎం రేవంత్రెడ్డి వరంగ ల్, హనుమకొండ జిల్లాల పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డితో పాటు కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన పీఎం సూర్యఘర్-ముఫ్తీ బిజిలీ పథకం క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదని, దరఖాస్తు చేసుకోవాలనుకునే ఔత్సాహికులకు పోర్టల్ చుక్కలు చూపెడుతున్నదని తెలంగాణ సోలార్
Harish Rao | తెలంగాణ ఉద్యమ గాయకుడు, మాజీ వేర్హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పాల్గొని వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించ�
KCR | మాజీ మంత్రి డి శ్రీనివాస్ మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.