‘ఈ తెలంగాణకు ఏమైంది? ఒకవైపు డ్రగ్స్, మరోవైపు సారా. కొందరి పోలీసులు, ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్య ధోరణికి తప్పదు భారీ మూల్యం’ అంటూ సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల కమాండ్ కంట్రో ల్ సెంటర్
ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోతలతో అంధకారమైన తెలంగాణను వెలుగుల వైపు నడిపిన దార్శనికుడు కేసీఆర్. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలే కానీ, రెప్పపాటు మాత్రంగా కూడా కరెంటు పోకుండా ఇరవై నాలుగు గంటలూ నాణ్యమైన వి�
ఇప్పుడు కావలసింది తెలంగాణ ఆత్మను, బీఆర్ఎస్ పార్టీని తిరిగి బలోపేతం చేయడం. ఈ రెండు పనులు అవసరమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు తెలుసు. తను స్వయంగా ఇటీవలి కాలంలో కొన్నిసార్లు అన్నవే. కనుక ఆ పని జరగాలి.
నేడు ఎమ్మెల్యేలు, నాయకులు కొందరు బీఆర్ఎస్ను వీడుతున్న క్రమంలో కొన్ని సోకాల్డ్ మీడియా సంస్థలు.. ‘ఇక బీఆర్ఎస్ పార్టీ పనైపోయింద’ని చంకలుగుద్దుకుంటూ పైశాచికానందాన్ని పొందుతున్నాయి.
బీఆర్ఎస్తోపాటు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు మంత్రి సీతక్క శుక్రవారం లీగల్ నోటీసులు పంపారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు.
‘ఇది ప్రజాపాలన కాదు.. ముమ్మాటికీ ప్రజాకంటక పాలన. ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరితే ఇంత నిర్బంధమా? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి నిరుద్యోగులను అక్రమంగా అరెస్ట్ చేస్తరా? తెల్లదొరల పాలనకన్నా దుర్మార�
Sabitha Indra Reddy | బీఆర్ఎస్ హయాంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేపట్టిన హరితహారం వల్ల రాష్ట్రలో పచ్చదనం పరిఢవిల్లిందని మాజీ మంత్రి , ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
సెలూన్లు, లాండ్రీ షాపుల ఉచిత విద్యుత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. బీఆర్ఎస్ హయాంలో నాయీబ్రాహ్మణ, రజక వృత్తిదారుల కోసం తీసుకొచ్చిన 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం నేడు ఉత్త ముచ్చటగానే మారిపోతున్నది.
తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని పదేపదే చెప్తున్న సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి నిజం చేయాలని కంకణం కట్టుకున్నట్టుగా ఉంది.