విద్యుత్తు వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి నేతృత్వంలోని కమిషన్ నోటిఫికేషనే చెల్లదని కేసీఆర్ తరఫు సీనియర్ న్యాయవాది ఆదిత్య సోంధి స్పష్టం చేశారు.
నాటి ప్రపంచ ఆర్థిక విధానాలకు అనుగుణంగా సంసరణలు చేపట్టి దేశ ఆర్థికస్థితిని చకదిద్దిన దార్శనికుడు, భరత జాతి ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు.
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ‘సీతారామ’ ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని, అయితే తమ ప్రభుత్వంలో ఆ ప్రాజెక్టును నిర్మించినట్లు కాంగ్రెస్ జిల్లా మంత్రులు చెప్పుక
రాష్ట్రంలో రుణమాఫీ అర్హులను వెంటనే ప్రకటించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ రుణమాఫీపై వెంటనే విధివిధానాలు ప్రకటించాలని కోరారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే నిధులు వెచ్చించి పనులు పూర్తిచేసిందని, ఆ ఘనత కేసీఆర్కే దక్కుతుందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ చెప్�
Shadnagar | షాద్నగర్లోని సౌత్ గ్లాస్ ప్రైవేటు కంపెనీలో జరిగిన పేలుడుపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్లాస్ పరిశ్రమలో జరిగిన పేలుడులో ఆరుగురు మరణించడం అత్యంత బాధాకరమ�
KCR | షాద్నగర్లోని సౌత్ గ్లాస్ ప్రైవేటు కంపెనీలో జరిగిన పేలుడుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి కు
KCR | పార్టీని వీడి దొంగలతో కలిసేటోళ్ల గురించి బాధలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ సాధించిన మనకు గిదో లెక్కనా? అని వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన నివాసంలో ఉమ్మడి నిజామ�
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కార్యకర్తలు, అభిమానులు, ప్రజలతో గత 15 రోజులుగా కొనసాగుతున్న ఆత్మీయ సమ్మేళనాలకు మూడు రోజుల పాటు విరామం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు కేసీఆర్తో పార్టీ ముఖ్యనేతలు చ�
KCR | బీఆర్ఎస్ పార్టీని వీడి దొంగలతో కలిసేటోళ్ల గురించి బాధలేదు.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మనకు గిదో లెక్కనా..? అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేస�
Sitarama Project | ఉమ్మడి ఖమ్మం జిల్లా వరప్రదాయిని సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం కావడంతో.. జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పీవీ నరసింహారావు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణ ఫలితంగానే దేశం అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అన్నారు. ఆయన ఒక చరిత్ర అని, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్�