KCR | హైకోర్టులో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ముగిశాయి. విద్యుత్ కమిషన్ ఏర్పాటు జీవోను కొట్టివేయాలని కేసీఆర్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జస్టిస్ ఎల్ నరసింహ
బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషాకోవిదుడు, దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహా మేధావి, భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా దేశానికి ఆయన అందించిన సేవలను బీఆర్
కేసీఆర్ను గద్దె దింపాలన్న తన జీవిత లక్ష్యం నెరవేరడంతోపాటు ముఖ్యమంత్రిని కావాలనే తన కోరిక తీరిందని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. తన ముందున్నది తెలంగాణ పునర్నిర్మాణం మాత్రమేనని అన్నారు. ఢిల్లీ పర్యటనలో
బీఆర్ఎస్ పార్టీకి బుల్లెట్ల వంటి కార్యకర్తలు ఉన్నారని, వారినే నాయకులుగా తీర్చిదిద్దుకుందామని పార్టీ అధినేత కే చంద్రశేఖర్రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సిపాయిల్లాంటి కార్యకర్తల బలం ఉన్
ఫిరాయింపులను ప్రోత్సహించడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై ఒకవైపు సొంత పార్టీలోనే ఆగ్రహ జ్వాల రేగుతుండగా, మరోవైపు కాంగ్రెస్ ముఖ్య నేతలు ‘కాలం చెల్లిన’ కారణాలు చెప్పి తమ పనులను సమర్థించుకోజూస�
విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ సంఘం ఏర్పాటును సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్కు నంబర్ కేటాయించాలని హైక�
ఖమ్మం జిల్లా కరువును శాశ్వతంగా పారదోలేందుకు ఉద్దేశించిన సీతారామ ప్రాజెక్టు ప్రారంభంతో కేసీఆర్ మహాసంకల్పం నెరవేరిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
విద్యుత్తు కొనుగోళ్లపై విచారణకు తాము ప్రతిపాదించలేదని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ వారు డిమాండ్ చేస్తేనే కమిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు.
‘స్వరాష్ట్రం వచ్చినప్పటి నుంచి పదేండ్ల కాలంలో కరెంట్కు ఢోకా లేదు. 2014కు ముందు అరకొర విద్యుత్తు సరఫరాతో అన్నదాతలు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అప్పటి ప్రభుత్వాలు ఎవుసానికి ఆరేడు గంటల కరెంట్ మాత్రమే �
KCR | తెలంగాణ సాధన అనే మహోన్నత లక్ష్యాన్ని సాధించిన.. అంతటి ఉదాత్తమైన లక్ష్యం కోసం ఎన్నో పదవులను త్యాగం చేసిన చరిత్ర మనది. తెలంగాణ సాధించిన ఘనత కన్నా నాకు సీఎం పదవి అనేది పెద్ద విషయం కాదు అని బీఆర్ఎస్ అధినేత, �
KTR | ఉమ్మడి ఖమ్మం జిల్లా వరప్రదాయిని సీతారామ ప్రాజెక్టు నిర్మాణం వెనుకాల గత బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి ఎంతో ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆ ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తయ్యాయి. మొత్తానికి ఆ ప్ర�
KTR | సాగునీటి రంగంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషికి సీతారామ ప్రాజెక్టు మరో నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.