వరంగల్లో ఈనెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం వాల్ రైటింగ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ వెనుకబడిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. రాష్ర్టాన్ని నడిపించలేని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అని ధ్వజమెత్తారు. కేస
బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహణకు ఓ గిరిజన వృద్ధురాలు విరాళం అందజేసింది. తన వృద్ధాప్యంలో మాజీ సీఎం కేసీఆర్ ఆసరాగా నిలిచారని, సభ ఖర్చులకు తన పెన్షన్ డబ్బు రూ. వెయ్యిని అందజేసి పెద్ద మనసు చాటుకున్న ఘటన మహబ
Harish Rao | రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. రేవంత్ రెడ్డి పాలనతో ప్రజలు విసుగు చెందుతున్నారని పేర్కొన్నారు.
Harish Rao | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలబెడితే.. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను పడగొట్టిండు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత
KTR | జీఎస్డీపీ, తలసరి వృద్ధి రేటులో తెలంగాణ అట్టడుగున నిలవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ వేసిన ఆర్థిక పునాదులను కాంగ్రెస్ సర్కార్ ధ్వంసం చేస్త�
నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ దార్శనికత ఇప్పుడూ ఫలితాలను ఇస్తున్నది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా నాటి కేటీఆర్ చొరవ నేడు తెలంగాణ సమాజానికి ఉపాధి బాటను పరుస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటైన ఓ పరిశ్రమ ఇప్
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 27న వరంగల్లో నిర్వహించనున్న రజతోత్సవ సభకు భారీ సంఖ్యలో తరలివెళ్లేందుకు గ్రేటర్ గులాబీ దండు సమాయత్తమవుతున్నది. పార్టీ శ్రేణులను సిద్ధం చేస�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గాడి తప్పిందని, అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఏడాదిన్నర కాలంగా ప్రజలకు చేసిందేమీలేదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు.
కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేదికాదని మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ రంగారెడ్డి జిల్లా సన్నాహక సమావేశం శంషాబాద్లోని బీఆర్ఎస్ �
రాష్ట్ర సాధనతో పాటు అభివృద్ధిలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపిన ఉద్యమసారథి కేసీఆర్ మరిన్ని విజయాలు సాధించేందుకు సిద్ధంగా ఉన్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఈనెల 27న వరంగల్ లో �
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా శామీర్పేట్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహులుయాదవ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి వ్యవసాయదారుల సేవా సహకార సంఘంపై దాడికి పాల్పడ్డారు.