తెలంగాణ రాష్ర్టానికి కేసీఆర్ హయాంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తే, రేవంత్రెడ్డి పాలనలో పెట్టుబడులు తరలిపోతున్నాయని బీఆర్ఎస్ నేత పుట్ట విష్ణువర్ధన్రెడ్డి విమర్శించారు.
KCR | తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొదటి నుంచి కాపాడుకుంటూ వస్తున్న బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ సమాజానికి రాజకీయ రక్షణను, పాలనా పరిరక్షణను అందించగలదని, ఈ విషయం గత పద్నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ద్వారా మర�
Shadnagar | అబద్దాలు చెప్పడం, ఇష్టానుసారంగా మాట్లాడటం తప్పా చేసిన అభివృద్ధి ఎక్కడ ఉందో చూపాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి, స్థానిక కాంగ్రెస్ నాయకులకు సవాలు విసిరారు.
Yadadri | యాదగిరిగుట్ట: కోతకు వచ్చిన పంటలు నీరు అందక, లో వోల్టేజ్ తో మోటార్లు సరిగా నడవక పూర్తిగా ఎండిపోయిన పంటలను చూస్తుంటే ఏడుపొస్తోందని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి మోతె, ఇరుకుల్ల వాగులకు సాగు నీరు విడుదల చేయకపోవడంతో అనేక గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వంలో గంగాధర మండలంలోని నారాయణపూర్ రిజర్
‘దేవుడు పోయి.. దయ్యం వచ్చినట్టయ్యింది! మేం సచ్చినమా? బతికినమా? అని కనీసం సూత్తలేరు. మా ఎమ్మెల్యే ఎవరో గూడ తెల్వదు. ఆయనను (కేసీఆర్) యాది చేసుకుంట ఇట్ల బతుకుతున్నం..’ అని వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర�
ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలకు నైపుణ్యాలు పెంపొందించి, తద్వారా ఉపాధికి బాటలు వేయాలని రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావించారు. అప్పుడే వారి భవిష్యత్తు తరాలు బాగుంటాయని సంకల
పదేండ్లలో జీవధారగా ఉన్న ఇరుకుల్ల వాగు ఎండిపోయింది. రాళ్లు.. రప్పలు, ఇసుక తప్ప చుక్కనీరు కనిపించడం లేదు. ఏడాదిన్నర కిందటి వరకు జీవధారగా పారిన వాగు ఒక్కసారిగా వట్టి పోయింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథం వైపు కాకుండా పతనం వైపు తీసుకెళ్తున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం అనాలోచిత చర్యల కారణంగా రాష్ట్ర ఆ
గ్రేటర్ హైదరాబాద్ పోలీస్ స్టేషన్ల నిర్వహణ ఖర్చును ప్రభుత్వమే భరించాల్సి ఉండగా కొన్నినెలలుగా ఒక్క పైసా విడుదల చేయడం లేదు. దీంతో స్టేషన్లో చిన్న గుండుసూది మొదలు.. డీజిల్ వరకు సొంతంగా భరించాల్సి రావడ�
మాజీ సీఎం కేసీఆర్ దూర దృష్టితో తమ పంట భూములకు సీతారామ జలాలు వచ్చాయనే ఆనందంలో రైతులు బెండాలపాడు శివారు సీతారామ ప్రాజెక్టు కాల్వ వద్ద కేసీఆర్ చిత్రపటానికి గురువారం జలాభిషేకం, క్షీరాభిషేకం చేశారు.
తెలంగాణ అస్తిత్వంతో పాటు, జాతి ఆత్మగౌరవం కాపాడుకునేందుకు కేసీఆర్ చేసిన ఉద్యమం యాదికి వచ్చింది. అనేక సందర్భాలలో తెలంగాణ ఉద్యమం విడనాడాలని ఆనాటి ఆంధ్ర పాలక వర్గా లు, జెలెన్స్కీని అమెరికా అధ్యక్షుడు ట్ర�
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మండుటెండలో కూడా చెక్డ్యాంలు మత్తళ్లు దూకడం.. బోరుబావులు ఉబికి పోసి పంటలకు నీరందించేవి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని నాళ్లు అన్నదాతలకు ఎలాంటి కష్టాలు రాకుండా ఎ�