BRS | మొగోడివైతే..కేటీఆర్తో కొట్లాడు. కేటీఆర్తో జిల్లా సుభిక్షం అయిందని, మతి భ్రమించి కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి, ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారాని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు
స్కాలర్షిప్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పేద, మధ్యతరగతి విద్యార్థులకు శాపంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. విదేశీ విద్యా పథకం కింద ఎంపికై, విదేశాలకు వె�
KCR | తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తలపెట్టిన సీతారామ ప్రాజెక్టు జలాలు ఖమ్మం ఉమ్మడి జిల్లాకు చేరిన సందర్భంగా అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గోదారమ్మ వచ్చిన వేళ ఇవాళ కేసీఆర్ �
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జల సంకల్పం త్వరలోనే నెరవేరనుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుతో సర్వస్వం కోల్పోయినా.. ప్రాజెక్టు కట్టిన ఆ ప్రాంతంలోని రైతాంగానికి చుక్క నీరు సాగు దక్కని పరిస్థితుల్లో ఆ ప్రా�
కేసీఆర్ కట్టించిన సీతారామ ప్రాజెక్టు ఇప్పుడు దిక్కు అయ్యిం ది. ప్రతిపక్షంలో ఉన్నపుడు కాంగ్రెస్ వ్యతిరేకించినా ఆ ప్రాజెక్టే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరప్రదాయినిగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష�
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మండిపడ్డారు. ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజల గొంతుకలం అవుదామని, హామీల అమలుపై ప్రభుత్వాన్న�
SLBC Tunnel | భూసేకరణ మొదలు నీటి కేటాయింపుల వరకు పాలమూరు ప్రాజెక్టుల్లో నెలకొన్న ఎన్నెన్నో చిక్కుముళ్లను ఒక్కొక్కటిగా విప్పింది అప్పటి కేసీఆర్ సర్కారు. దాని ఫలితమే తెలంగాణ ఏర్పడిన మూడేండ్లలోపే పాలమూరు జిల్ల�
పింఛన్ వస్తే ఔషధాలు తెచ్చుకోవాలని కొందరు.. పింఛన్ వస్తే అవసరాలు తీర్చుకోవాలని మరికొందరు.. ఇలా ఎందరో అభాగ్యులు మూడు నెలలుగా ఎదురుచూస్తున్నా పింఛన్ మాత్రం రావడం లేదు. మూడు నెలలుగా సదరం సర్టిఫికెట్లు రె�
పదేండ్ల అనతికాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచింది తెలంగాణ. ప్రగతి పథంలో ముందు వరుసలో నిలిచింది. అయితే, జాతీయ రాజకీయాల చలనశీలతను పట్టడంలో తెలంగాణ జెరంత వెనుకబడే ఉన్నదని చెప్పుకోవాలి.
‘అపర భగీరథుడు.. కేసీఆర్'కు ఆజన్మాంతం రుణపడి ఉంటామని అన్నపురెడ్డిపల్లి మండల రైతు లు పేర్కొన్నారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సీతారామ ప్రాజెక్టు నీళ్లు తమ పంట పొలాలకు చేరడం పట్ల భద్రాద్రి జిల్�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఆ పార్టీ కడ్తాల్ మండల ప్రధాన కార్యదర్శి చేగూరి మహేశ్ కలిశారు. మంగళవారం సాయంత్రం బీఆర్ఎస్ మండల కార్యకర్తలతో కలిసి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని
Lingampally Flyover | త్వరలో అందుబాటులోకి రానున్న లింగంపల్లి ఫ్లైఓవర్కు తెలంగాణ సిద్ధాంత కర్త, ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరును పెట్టాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్ యాదవ్ డిమాండ్ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వంలో హైదరాబాద్ నగరంలో చెత్త రహిత నగరంగా రోడ్లపై ఎక్కడా గార్బేజ్బిన్లు లేకుండా చూస్తే ఈ ప్రభుత్వం చెత్త డబ్బాలను తిరిగి ఏర్పాటు చేయనుంది.
శ్రీశైలం రిజర్వాయర్ 825 అడుగుల నుంచి గ్రావిటీ ద్వారా కృష్ణా జలాలను తరలించేందుకు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ)ను రూపొందించారు. తద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3 లక్షల ఎకరాలకు సాగునీరు,