కాంగ్రెస్ సర్కార్ రైతులను వేధిస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. కేసీఆర్ స ర్కారు పోడు భూములకు పట్టాలిస్తే.. వాటిలో సాగు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డు�
కేసీఆర్ పాలనా దక్షతకు మరో గుర్తింపు దక్కింది. బీఆర్ఎస్ హయాంలో పల్లెప్రగతికి ఇచ్చిన ప్రాధాన్యానికి అరుదైన గౌరవం లభించింది. తెలంగాణ పల్లెలకు ఉత్తమ ఘనత దక్కింది.
‘తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు చేసిన హెచ్చరికలు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయి. అందులో భాగంగా ఢిల్లీకి నిధులు పంపిస్తున్న కాంగ్రెస్ ప్రభు త్వం, ఆంధ్రాకు నీళ్లను యథేచ్ఛగా పారిస్తున్నది’ అని బీ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఉమ్మడి ఏపీలో ప్రపంచ దేశాల సదస్సు జరిగింది. కాప్ 11 పేరిట నిర్వహించిన బయో డైవర్సిటీ కాన్ఫరెన్స్ను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. దాదాపు 190
ఇందిరమ్మ రాజ్యమంటే ఇంటింటిపైనా కేసులు పెట్టడమా? అని బీఆర్ఎస్ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు.
ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు కదం తొక్కి కదలాలని, మహాసభను విజయవంతం చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన జయశంకర్ భ
బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని, ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో నిర్వహించే ఈ సభను చరిత్రలో నిలిచిపోయే రోజుగా మలుద్దామని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్కుమార్ పిలుపునిచ్చారు. కార్వాన్ నియో�
తెలంగాణ ప్రజలంతా తిరిగి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని అందరూ ఆశపడుతున్నారని రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం పటాన్చెరు బీఆర్ఎస్ నియోజకవ
అంబరాన్నంటేలా రజతోత్సవ సంబురం జరగనుందని ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. 25 ఏళ్ల క్రితం సుదీర్ఘ చర్చల అనంతరం ఏప్రి ల్ 27న గులాబీ జెండా ఊపిరి పోసుకుందన్నారు. అ�
నిప్పులు గర్భాన దాల్చిన నేలమ్మే సూర్యోదయాన్ని కన్నట్టు, నెత్తురు, చెమట పారి పోరు పంటై ప్రభవించినట్టు, ఇసుక ఎడారిలో భవితవ్యం వికసించినట్టు గులాబీ జెండా ఆవిర్భావమే అపురూప విప్లవం కదా..! తమ నుంచి అంతా కోల్పో
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ భారీ సభలో గులాబీ దళపతి, మాజీ సీఎం కేసీఆర్ మాటలు వింటే అధికార పార్టీ నాయకుల గుండెలు హడలెత్తిపోవాల్సిందేనని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్
ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పిలుప
వరంగల్లో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వేలాదిగా తరలిరావాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్ పిలుపునిచ్చారు. మండలంలోని దాస్తండాలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొమ్మె�
వరంగల్లో ఈ నెల 27న పెద్ద ఎత్తున జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కోరారు. ఖమ్మం జిల్లా నుంచి, ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలిరావాలని పిలుపున�
గులాబీ పార్టీ 25 ఏళ్ల పండుగకు లక్షలాది మంది దండులా తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి, వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్చార్జి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండల కేంద్రంలో బుధవారం రజతోత్సవ మహాసభ సందర్భంగ