RSP | కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాపై బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నా రాజకీయ భవిష్యత్పై గత రెండు రోజులుగా కాంగ్రెస్ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని
KTR | కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమైపోతున్నది.. సాగుకు సరిపడా నీళ్లు లేక, విద్యుత్ కోతలతో అన్నదాత బోరున విలపిస్తున్నాడు. చేతికొచ్చిన పంటలు ఎండిపోతుంటే రైతన్న తల్లడిల్లిపోతున్నాడు.
కేసీఆర్కు ఎక్కడ పేరొస్తుందోనన్న దుర్బుద్ధితోనే సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం నుంచి నీళ్లు వదలకుండా రైతుల పంటలను ఎండబెడుతున్నాడని మాజీ ఎంపీ, సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ�
తెలంగాణ రాష్ట్రంలో సాగునీరు, తాగునీరు అందక రైతులు అరిగోస పడుతుంటే రేవంత్ రెడ్డికి కనిపించడం లేదా ఎద్దు వ్యవసాయం తెలవని ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉండడం మన దౌర్భాగ్యమని రైతు విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కేసీఆర్ ప్రభుత్వం పదేండ్ల పాటు వ్యవసాయం, పరిశ్రమలు, గృహ వినియోగానికి నిరంతర విద్యుత్తును సరఫరా చేసింది. దీంతో అన్నదాతలు పంటలను సాగు చేసుకుని సంతోషంగా జీవించారు. పరిశ్రమలు పవర్ హాలిడేలు లేకుండా కొనసాగ�
రేవంత్రెడ్డి 15 నెలల పాలనలో రూ.1.52 లక్షల కోట్ల అప్పులు తెచ్చారే తప్ప తెలంగాణను ఉద్ధరించిందేమీలేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ‘ఒక్క పెద్ద ప్రాజెక్టు కట్టలేదు.. మంచి పథకాన్ని ప్రారంభించిందిలేదు.. కనీసం ఒ�
తెలంగాణ ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన బీఆర్ఎస్ పార్టీకి, ఓరుగల్లుకు విడదీయరాని అనుబంధం ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మె ల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ నిర్వహణ కోసం వరం
తెలంగాణ స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్. ఆ లక్ష్యానికి అనుగుణంగా కేసీఆర్ నాయకత్వంలో పద్నాలుగేండ్ల పాటు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం.
రైతులకు సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు మాజీ సీఎం కేసీఆర్ రూ.వేల కోట్లతో ప్రాజెక్టులు నిర్మిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుల నుంచి నీటిని ఇవ్వలేక దౌర్భాగ్యపు పాలన కొనసాగిస్తున్న�
KTR | ఈ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి హాజరవుతారని చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలోనూ కేసీఆర్ పా�
Dasoju Sravan | ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచన మేరకు కేటీఆర్, హరీశ్రావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా దాసోజ�
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నది. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ ఉభయ సభల సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణభవన్లో మ
ఉమ్మడి రాష్ట్రంలో ఐదు దశాబ్దాలపాటు చుక్కనీటికి నోచుకోని సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం మాచారం పరిధిలోని రావిచెరువుకు మళ్లీ పూర్వపు దుస్థితి ఏర్పడింది.