Paddy Crop | యాసంగి సీజన్లో అప్పొ... సప్పొ... చేసి వేసిన వరి పంటకు సాగునీరు అందక వేసవిలో మండుతున్న ఎండలకు ఎండు ముఖం పట్టడంతో రైతన్నలు దిగాలు పడిపోతున్నారు.
Padi Kaushik Reddy | నా ప్రాణం పోయినా కేసీఆర్,(BRS) బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారాలు చేస్తూ.. తాను పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నాయని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రె�
KCR | తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తన తమ్ముడి కుమారుడి పెళ్లికి రావాలని �
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్లోని నందినగర్ నుంచి బయల్దేరిన ఆయన.. అసెంబ్లీకి చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇందుకోసం హైదరాబాద్ నందినగర్లోని తన నివాసం నుంచి అసెంబ్లీకి బయల్దేరారు. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్�
Assembly Elections | రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీదే అఖండ విజయమని తేలింది. తిరుగులేని మెజారిటీతో గులాబీ దళం తిరిగి అధికారంలోకి వస్తుందని స్పష్టమైంది. తెలంగాణలో గరిష్ఠంగా 87 సీట్లలో బీ
Borla Ram Reddy | తెలంగాణ వ్యాప్తంగా బోర్ల రామిరెడ్డి అంటే తెలియని వారు ఉండరు. ఉమ్మడి రాష్ట్రంలో బోర్లు వేసీవేసీ విసిగి వేసారి చివరికి తన ఇంటిపేరునే బోర్ల రామిరెడ్డిగా మార్చుకున్న ఆ రైతు మంగళవారం తెలంగాణభవన్లో క
‘ఏడాదిలోనే తెలంగాణ అల్లకల్లోలమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను నిర్దయగా ఏడిపిస్తున్నది. బట్టల దుకాణం నుంచి బంగారం షాపు దాకా బాధపడని మనిషి లేడు. వాళ్లకు 15 నెలల సమయం ఇచ్చినం. ఆ గడువు చాలు. ఇక చీల్చ
కేసీఆర్ హయాంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరులో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మహిళా విభాగం నాయ�
వాగులు, వంకల ద్వారా వృథాగా ప్రవహిస్తున్న నీటిని ఒడిసి పట్టుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం చెక్డ్యాంల నిర్మాణాన్ని చేపట్టింది. 2020-21లో మొదటి దశలో జిల్లా వ్యాప్తంగా రూ.58.25 కోట్లు వెచ్చించి 21 చోట్ల చెక్ డ్యాం�
అపార్ట్మెంట్లోని లిఫ్ట్లో ఏర్పడ్డ టెక్నికల్ సమస్య ఓ పోలీసు అధికారి ప్రాణం తీసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 17వ పోలీస్ బెటాలియన్ ఇన్చార్జి కమాండెంట్ తోట గంగారాం(58) లిఫ్ట్ ఉందనుకుని ముందు కు వ
స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించేందుకు కృషి చేయాలని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్కు జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్ విజ్ఞప్తి చేశారు.
గవర్నమెంటే గండమయ్యాక, దాని నెత్తి మీదున్న గంపలో ఏముంటుందో ప్రజలకు తెలియదా? అందుకే, నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు మొదలవుతున్నా, మొహం అటువైపు పెట్టేవారే లేరెవ్వరు. నిజానికి బడ్జెట్ సమావేశాలకు మూడు, నాలుగ�
KCR | తెలంగాణ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశ�