‘పోరాటాలు, అమరుల త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. ప్రగతి భవన్ ఇనుప కంచెలను బద్దలు కొట్టాం. తెలంగాణ ప్రజలు ప్రజాభవన్కు ఎప్పుడ
బీఆర్ఎస్ 25వ వసంతంలో అడుగిడుతున్న సందర్భంగా ఈ ఏడాదంతా సంబురాలు నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే పార్టీ రజతోత్స�
“మా నాన్న కేసీఆర్ వద్దని చెప్పి ఉండకపోతే నేను కూడా డాక్టర్ అయ్యేవాడిని” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. తాను డాక్టర్ కావాలనే కోరిక తన అమ్మలో బలంగా ఉండేదని తెలిపా�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ అలుపెరుగని పోరాటం చేశారని, ముఖ్యమంత్రిగా పదేళ్లు అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని తీర్చిదిద్దారని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు.
BRS Party | కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి.. వృద్దులకు, వితంతువులకు, దివ్యాంగులకు ఫించన్లు అందించాలి. కేసీఆర్ పెంచిన ఫించన్ తప్ప సీఎం రేవంత్రెడ్డి ఏమీ పెంచలేదు. ఆయన చల్లగా ఉండి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని �
MLA Sabitha | తెలంగాణలో కేసీఆర్ పేరును చేరివేయడం రేవంత్రెడ్డి తరం కాదని.. సూర్యచంద్రులు ఉన్నంతకాలం, తెలంగాణ పదం వినిపిస్తున్నంతకాలం కేసీఆర్ను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్ల�
KCR | కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని పోరాటం చేసి తెలంగాణ సాధించిన కారణజన్ముడు కేసీఆర్ అని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార�
Warangal | ఉమ్మడి వరంగల్ జిల్లా హనుమకొండలోని త్రిచక్ర పొదుపు, పరపతి పరస్పర సహకార సంఘం బాధ్యులు భారత రాష్ట్ర సమితి పార్టీ ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించనున్న మహాసభకు లక్షా నూట పదహార
తెలంగాణ సాధనలో అలుపెరగని పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్ (Lingala Kamalraj) అన్నారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ ర
తెలంగాణ ఉద్యమ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవ ఆవిర్భావ సభ పోస్టర్లు నియోజకవర్గం అంతా గులాబీ మయమయ్యాయి. మక్తల్ (Maktal) మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సారద్యంలో ఓరగల్లు రజతోత్సవ సభకు తరలి వెళ్లేందుకు నియ
రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతకు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు. ఒక్క �
ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ వనజీవి రామయ్య (Vanajeevi Ramaiah)గుండెపోటుతో కన్నుమూశారు. ప్రకృతి ప్రేమికుడి మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, బీఆర్ఎస్ �
పర్యావరణ పరిరక్షణే ప్రాణంగా బతికిన పద్మశ్రీ వనజీవి రామయ్య మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) విచారం వ్యక్తం చేస్తూ, సంతాపం ప్రకటించారు. వృక్షో రక్షతి రక్షితః అనే నినాదాన్ని తన శరీరంలో భాగం చేసుకుని, కో�