MLA Madhavaram | బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, పేదలకు అందిన సంక్షేమ పథకాలను ప్రజలు మర్చిపోలేదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
తెలంగాణలో కేసీఆర్ పాలనలో విద్యావ్యవస్థ నాశనమైంది.. ఇది తరుచూ కాంగ్రెస్ నేతలు వల్లించే మాటలు. కానీ శుద్ధ అబద్ధం. ఇదే విషయాన్ని కేంద్రం గతంలోనే పార్లమెం ట్ వేదికగా అనేకసార్లు ప్రకటించింది.
కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను జనగా�
పదేండ్ల కేసీఆర్ పాలనలో నిర్విఘ్నంగా విద్యుత్ సరఫరా అయ్యేది. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన కరెంటు ఇబ్బందులను స్వరాష్ట్రంలో కేసీఆర్ పరిష్కరించిండు. రెప్పపాటు కూడా కరెంటు కోత లేకుండా చూసిండు. రైతులకు, ఇండ�
ఉమ్మడి రాష్ట్రంలో ఆనవాళ్లు కోల్పోయిన చెరువు నేడు నిండుగా నీటితో కళకళలాడుతున్నది. కేసీఆర్ పాలనలో మిషన్ భగీరథ కారణంగా జీవం పోసుకొని అన్నదాతను కూడా బతికించింది. నిజామాబాద్ రూరల్ మండలంలోని కేశాపూర్ ఊ
‘తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక పదేళ్ల కేసీఆర్ పాలన, కాంగ్రెస్ ఐదు నెలల పా లన మీ కండ్ల ముందే కనిపిస్తుంది.. కేసీఆర్ సంక్షేమమైతే.. కాంగ్రెస్ క్షామం’అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నార
దొంగ హామీలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో సబ్బండ వర్గాలకు న్యాయం జరిగిందని గుర్తు
ఎండిన పంటలకు ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలని, ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యానికి రూ.500 బోన స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు జనగామ కలెక్టర్కు షేక్ రిజ�
సీఎం కేసీఆర్ పాలనలో విశేష ప్రగతితో నియోజకవర్గాలన్నీ పురోగతిని సాధించాయని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల హామీలను ఏమాత్రం అమలు చేయడ
నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద ఉన్న రైతులు గతంలో మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఏడాది విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కేసీఆర్ పాలనలో దర్జాగా వరి సేద్యం చేసిన రైతులు నేడు అరిగోస పడుతున్నారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్వన్గా నిలిచిందని, అసత్య ప్రచారాలను కాదు అభివృద్ధిని చూసి ఆదరించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్న�
కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత విధానాల వల్లే రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని, ప్రభుత్వ తీరు వల్లే కరువు సంభవించిందని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినిపల్లి వినోద్కుమార్ అన్నారు. బుధవారం సిద్�
కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆధ్యాత్మిక కేంద్రంగా మారిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని నాగపురి గ్రామ వేణుగోపాలస్వామి తిరు ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్