కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆధ్యాత్మిక కేంద్రంగా మారిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని నాగపురి గ్రామ వేణుగోపాలస్వామి తిరు ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్
వరదకాలువకు వెంటనే నీటిని విడుదల చేయాలని, ఎండిపోతున్న పంటలను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. గంగాధర మండలం మధురానగర్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో వ్యవసాయ రంగం తర్వాత పట్టణీకరణ వేగవంతమైందని, కరీంనగర్ ఉత్తర తెలంగాణలో ఒక గ్రోత్ సెంటర్గా మారిందని మాజీ ఎంపీ వినోద్కుమార్ పేర్కొన్నారు.
కేసీఆర్ పాలనలో నిర్మించిన అన్నపూర్ణ ప్రాజెక్టును ఎడారిగా మార్చొద్దని, శ్రీ రాజరాజేశ్వర జలాశయం నీటిని వారంలోగా విడుదల చేయాలని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు.
కేసీఆర్ పాలనలో అభివృద్ధి బాటలో పయనించిన పంచాయతీలు శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లనున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 1615 పంచాయతీల్లో అభివృద్ధి, సంక్షేమానికి కేసీఆర్ సర్కారు ప్రత్యేక న
కేసీఆర్ పాలనలోనే ప్రభుత్వ విద్య బలోపేతమైందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. తన స్వగ్రామమై న బూరెడ్డిపల్లిలో నిర్మించిన పాఠశాలను సతీమణి బండ్ల జ్యోతితో కలిసి ఎమ్మెల్యే బండ్ల ప్రారం�
కేసీఆర్ పాలనలోనే గ్రామాలాభివృద్ధి జరిగిందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తెలిపారు. మండలంలోని మునగాల లో ఉపాధిహామీ పథకం కింద రూ.20 లక్షలతో ని ర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి, రూ.5 లక్షలతో నిర్మిస్తున్న షా
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ బీఆర్ఎస్ నాయకులకు పిలుపునిచ్చారు. కరీంనగర్ కరీంనగర్ పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోని 40 �
కేసీఆర్ పాలనలోనే ఆలయాల అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డితో కలిసి శుక్రవారం ఓదెల మల్లన్న ఆలయాన్ని దర్శించుకున్నారు.
కేసీఆర్ పాలన పుష్కలంగా నీళ్లు ఇస్తే.. కాంగ్రెస్ పాలన రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నదని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు కింద కేటాయిం
పద్నాలుగేళ్లు సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని పదేళ్ల కేసీఆర్ పాలనలో అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిపామని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ 10 ఏండ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించిందని, ప్రతి ఇంటికీ సంక్షేమం.. ప్రతి ముఖంలో ఆనందం నింపారని రామగుండం తాజా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చంద�
Vinod Kumar | పద్నాలుగేళ్లు సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల కేసీఆర్(KCR) పాలనలో అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిపామని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్(Vinod Kumar) స్పష్టం చేశారు.
భవిష్యత్ అంతా మనదేనని, కార్యకర్తలెవ్వరూ అధైర్య పడవద్దని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. శుక్రవారం మంచిర్యాలలోని ఎస్వీఎస్ కన్వెన్షన్ హాలులో నిర్వహించిన బీఆర్ఎస్ మంచిర్యాల నియోజక�