దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడాలేని విధంగా 5వేల జనాభాకు ఓ దవాఖాన ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లెదవాఖానలు గ్రామీణ ప్రాంత ప్రజలకు గొప్పవరం.
భారత రాజ్యాంగంలోని 46వ అధికరణం ప్రకారం ప్రభుత్వాలు బలహీనవర్గాల ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటుచేయాలని నిర్దేశిస్తున్నది. ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ�
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పార్టీలు, నేతలు కాకుండా ప్రజలు గెలువాలన్నదే తమ అభిమతమని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ను గెలిపించి ప్రజలు గెలిచారని పేర్కొన్నారు.
తల్లీబిడ్డల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. మాతా శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తున్నది. గర్భిణుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్ను, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను లోతుగా విశ్లేషించుకున్న వారందరికీ ప్రగతివైపు నడిపించే వారెవ్వరో స
ప్రజల అవసరాలను తెలుసుకుని పనులు చేసే నాయకులకే జనం మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. ఆదివారం మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఐదోవార్డు మజీద్వాడలో కౌన్సి
ఉభయ కమ్యూనిస్టు నాయకులు కూడా ఖమ్మం సభలో పాల్గొని కేసీఆర్తో గొంతు కలిపారు. కమ్యూనిస్టు నాయకుడైన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలంగాణలో కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను తమ రాష్ట్రంలోనూ అమలుచే�
సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు బీజేపీ ఉచ్చులో పడొద్దని, తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకొంటున్నదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశా
తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ కూడా బాగుం టుందనే సదుద్ధేశంతోనే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా గర్భిణులకు ‘న్యూట్రి షన్ కిట్ల’ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గర్భిణుల్లో పోషకాహారం, �
రాష్ట్రంలో స్త్రీ, శిశు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గర్భిణుల కోసం మరో పథకాన్ని అమలు చేయనున్నది. ఇప్పటికే కేసీఆర్ కిట్ అందజేస్తున్న ప్రభుత్వం తాజాగా గర్భిణులకు పౌష్టికాహా�