దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మునుగోడు ఎన్నికల ఫలితాలపై మహారాష్ట్రలో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. తెలంగాణలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఈ ఎన్నికల్లో విజయానికి దోహదపడ్డా�
గతంలో ఆడపిల్లంటే భారం. మరో ఇంట్లో దీపం పెడుతుందనే భావన చాలా మందిలో ఉండేది. రెండోసారి కూడా పుడితే ‘మళ్లీ ఆడపిల్లనేనా’ అని అనుకునే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లో మార్పు వచ్చింది. ఆడ, మగ ఎవరైన
ప్రభుత్వ దవాఖానలో ప్రసవం చేయించుకున్న జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా సతీమణి, ములుగు జిల్లా అదనపు కలెక్టర్ ఇళా త్రిపాఠిని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు.
సర్కారు దవాఖానను ఆశ్రయిస్తున్న రోగులు సంఖ్య రోజురోజుకూ మెరుగు అవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సర్కారు దవాఖానలను బలోపేతం చేసే దిశగా సర్కారు అన్ని రకా ల వైద్యసేవలను అందుబాటులోకి తెస్తున్నారు. �
పరిగి దవాఖానలో సిజేరియన్ కాన్పులూ షురూ.. శనివారం విజయవంతంగా డెలివరీ చేసిన వైద్యులు కేసీఆర్ కిట్ అందజేసిన ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పరిగి, జూలై 9: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రజలకు అందుబాటులోకి మెరు
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు.. అందరి నోట్లో మెదిలే పేరు. ఆరోగ్య మంత్రి అయ్యాక.. ఆయన ప్రసంగాలకు గర్భిణులు అందరూ ఆకర్షితులవుతున్నారు. ఎందుకో తెలుసా.. సాధారణ ప్రసవాలపై ఆయన మహిళ�
ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే ప్రభుత్వ దవాఖానలపై ప్రజల్లో నమ్మకం సత్ఫలితాలిస్తున్న కేసీఆర్ కిట్, అంబులెన్స్ పథకాలు సాధారణ ప్రసవాల్లో ఖమ్మం, కొండాపూర్ దవాఖానల ఘనత అదే స్ఫూర్తిని కొనసాగించాలి: మంత్రి త
మందులు, స్కానింగ్ కోసం రోగులను ప్రైవేటుకు రెఫర్ చేసిన జనగామ మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్) వైద్యులపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ధరలపై నిలదీస్తే .. అవమానించిన కేంద్రమంత్రి రాబోయే రోజుల్లో గుణపాఠం తప్పదు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఖైరతాబాద్, మార్చి
ఐదు నెలల చిన్నారితో బైక్పై వెళ్తున్న దంపతులు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అయితే కేసీఆర్ కిట్లోని స్లీపింగ్ బ్యాగ్లో ఉన్న శిశువు మాత్రం క్షేమంగా బయటపడింది. రేపల్లెవాడ సమీపంలో జరిగిన ఈ ఘటన �
హైదరాబాద్ : ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం అమలు చేయబోతున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రకటించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా