జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ దవాఖాన ప్రసూతి సేవల్లో ఆదర్శంగా నిలుస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఏంసీహెచ్లో ఏర్పాటు చేసిన సమవేశంలో మెదక్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైద�
స్వరాష్ట్రంలో ప్రభుత్వ వైద్యం ప్రజలకు చేరువైంది. జిల్లా దవాఖానలు మొదలుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సబ్ సెంటర్ల వరకూ కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నాయి.
Gajwel Govt Hospital | మెదక్ జిల్లా చేగుంట మండలం పోతాన్పల్లి గ్రామానికి చెందిన బాలసాయి జయ, హరిప్రసాద్ దంపతులకు ఒకే కాన్పులో ముగ్గురు సంతానం జన్మించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖానలో
గ్రామీణ ప్రజలకు వైద్యం అందుబాటులోకి వచ్చినప్పుడే ప్రతి గ్రామం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. ఆ దిశగానే ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. వైద్యరంగం విషయానికి వస్తే ఆయన అమలుచేస్తున్న నూతన విధా�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మునుగోడు ఎన్నికల ఫలితాలపై మహారాష్ట్రలో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. తెలంగాణలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఈ ఎన్నికల్లో విజయానికి దోహదపడ్డా�
గతంలో ఆడపిల్లంటే భారం. మరో ఇంట్లో దీపం పెడుతుందనే భావన చాలా మందిలో ఉండేది. రెండోసారి కూడా పుడితే ‘మళ్లీ ఆడపిల్లనేనా’ అని అనుకునే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లో మార్పు వచ్చింది. ఆడ, మగ ఎవరైన