Minister Errabelli Dayakar rao | ప్రభుత్వ దవాఖానలు పేదల పెన్నిధిగా మారాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ హాస్పిటళ్లు పటిష్టమయ్యాయని చెప్పారు.
ప్రభుత్వ దవాఖానల్లో కాన్పుల సంఖ్య పెంచేందుకు రాష్ట్ర సర్కార్ తీసుకుంటున్న చొరవ ఫలిస్తున్నది. ఒక వైపు నాణ్యమైన వైద్యం.. మరోవైపు అమ్మ ఒడి, కేసిఆర్ కిట్, నగదు సాయం వంటి పథకాలు అమలు చేస్తుండడంతో సర్కార్ ద
మండలంలోని బేలతో పాటు సైద్పూర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో బేల, దహిగావ్, సిర్సన్న, సాంగిడి, చెప్రాల ఉప కేంద్రాలున్నాయి. ఇక్కడి గర్భిణులు ప్రసవాలు పొందేందుకు బేల దవాఖానకే వస్తున్నార
జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ దవాఖాన ప్రసూతి సేవల్లో ఆదర్శంగా నిలుస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఏంసీహెచ్లో ఏర్పాటు చేసిన సమవేశంలో మెదక్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైద�
స్వరాష్ట్రంలో ప్రభుత్వ వైద్యం ప్రజలకు చేరువైంది. జిల్లా దవాఖానలు మొదలుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సబ్ సెంటర్ల వరకూ కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నాయి.
Gajwel Govt Hospital | మెదక్ జిల్లా చేగుంట మండలం పోతాన్పల్లి గ్రామానికి చెందిన బాలసాయి జయ, హరిప్రసాద్ దంపతులకు ఒకే కాన్పులో ముగ్గురు సంతానం జన్మించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖానలో
గ్రామీణ ప్రజలకు వైద్యం అందుబాటులోకి వచ్చినప్పుడే ప్రతి గ్రామం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. ఆ దిశగానే ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. వైద్యరంగం విషయానికి వస్తే ఆయన అమలుచేస్తున్న నూతన విధా�