ఏ రాష్ట్రం తెలంగాణకు సాటి రాదు విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి హుజూర్నగర్, మార్చి 5: ఏడు దశాబ్దాల పాటు గెలిపించిన ప్రజల కోసం బీజేపీ, కాంగ్రెస్ ఏం చేశాయో చెప్పాలని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డ
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ, సంరక్షణ పథకాలు అద్భుతంగా అమలవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలకు టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పా�
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. ఇది పాత పాట.. ఇప్పుడు తెలంగాణలో ఈ పాటను మార్చి పాడుకుంటున్నారు. నేను వస్త బిడ్డో సర్కారు దవాఖానకు అంటూ ప్రజలు ఆనందంగా పాడుతున్నారు. తెలంగాణలో కార్పొరేట్
ఆరోగ్య రంగంలో జాతీయ సగటు కంటే తెలంగాణ పనితీరు బాగుందని రాష్ట్ర స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ తెలిపింది. ప్రజల ఆరోగ్యం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని భావించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వైద్యరంగ
భూపాలపల్లి టౌన్, ఫిబ్రవరి 22 : జయశంకర్ భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి గవర్నమెంట్ హాస్పిటల్లో పురుడు పోసుకొని ఆదర్శంగా నిలిచారు. మంగళవారం ఉదయం ఆమె ప్రసవం కోసం భూపాలపల్లిలోని జిల్లా ప�
ఈమె పేరు పెగ్గర్ల మౌనిక. సిరిసిల్ల జిల్లా బోయినపల్లికి చెందిన ఈమె కరీంనగర్లోని ఎంసీహెచ్లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. డాక్టర్లు, సిబ్బంది ఎంతో బాగా చూసుకుంటున్నారని సంతోషం వ్యక్తం చేసింది. ప్రైవ�
కొత్తూరు రూరల్ : ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ను తప్పకుండా వేయించుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి అన్నారు. మంగళవారం కొత్తూరు మండలకేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరో�
భారీగా తగ్గిన మాతాశిశు మరణాలు సూపర్ హిట్ అవుతున్న కేసీఆర్ కిట్ సర్కారీ దవాఖానల్లో 50% దాటిన ప్రసవాలు కరోనా నేపథ్యంలో చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ 33 దవాఖానాల్లో 5 వేలకుపైగా బెడ్లు ఏర్పాటు అద్భుత ఫలితాన�
కాచిగూడ : గత ప్రభుత్వాలు చేయలేని అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ పేద ప్రజలకోసం ప్రవేశపెట్టి వారి జీవనోపాధిని మెరుగుపర్చాడని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నెహ్రు నగర్ ప్రాథమిక ఆరోగ�
ప్రతి వెయ్యి శిశువుల్లో 2014లో 35 మరణాలు, ఇప్పుడు 23 శాంపిల్ సర్వే సిస్టం తాజా నివేదిక సత్ఫలితాలిస్తున్న ప్రభుత్వ చర్యలు కేసీఆర్ కిట్లతో మారిన పరిస్థితి హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): శిశు మరణాలు (ఐ
ఉపాధి కోసం షీ క్యాబ్ సంగారెడ్డి యువతి తేజస్వి సంబురం సంగారెడ్డి, అక్టోబర్ 8 : సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువతి మూడు ప్రభుత్వ పథకాల లబ్ధిపొందింది. 2015లో పెండ్లికి కల్యాణలక్ష్మి సాయం రూ.51 వేలు కుటుంబానికి �
ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారుల కండ్లల్లో వెలుగులు నింపుతున్నాయనడానికి ఉదాహరణ ఈ చిత్రం. మహబూబ్నగర్ మండలం వెంకటాపురంలో ఒకే కుటుంబానికి చెందిన రాములమ్మకు వృద్ధాప్య పింఛన్ రూ.2,016, ఆమె కొడుకు చంద్రయ్�