ప్రతి వెయ్యి శిశువుల్లో 2014లో 35 మరణాలు, ఇప్పుడు 23 శాంపిల్ సర్వే సిస్టం తాజా నివేదిక సత్ఫలితాలిస్తున్న ప్రభుత్వ చర్యలు కేసీఆర్ కిట్లతో మారిన పరిస్థితి హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): శిశు మరణాలు (ఐ
ఉపాధి కోసం షీ క్యాబ్ సంగారెడ్డి యువతి తేజస్వి సంబురం సంగారెడ్డి, అక్టోబర్ 8 : సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువతి మూడు ప్రభుత్వ పథకాల లబ్ధిపొందింది. 2015లో పెండ్లికి కల్యాణలక్ష్మి సాయం రూ.51 వేలు కుటుంబానికి �
ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారుల కండ్లల్లో వెలుగులు నింపుతున్నాయనడానికి ఉదాహరణ ఈ చిత్రం. మహబూబ్నగర్ మండలం వెంకటాపురంలో ఒకే కుటుంబానికి చెందిన రాములమ్మకు వృద్ధాప్య పింఛన్ రూ.2,016, ఆమె కొడుకు చంద్రయ్�
ఇంద్రవెల్లి : ప్రభుత్వ దవాఖానలో కార్పొరేట్ తరహలో ప్రజలకు మైరుగైన వైద్యం అందుతుందని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని ఇంద్రవెల్లి ప్రభుత్వ దవాఖానను శుక్రవారం జిల్లా వైద్యాధికారి రాథ�
Kalyana Laxmi | రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి పథకాలపై మహిళా సాధికారత పార్లమెంటరీ కమిటీ బృందం ప్రశంసల జల్లు కురిపించింది. ఈ రెండు పథకాలు పేద ప్రజలకు ఎంతో మేలు చ�
తెలంగాణలో గణనీయ మార్పులు భారీగా తగ్గిన ప్రసూతి, శిశుమరణాలు అద్భుత ఫలితాలిస్తున్న కేసీఆర్ కిట్లు హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): వైద్యరంగంలో గత ఏడేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మ
మహిళల కోసం రాష్ట్రసర్కారు విప్లవాత్మక చర్యలు పథకాల్లో పెద్దపీట, వారిపేరిటే పట్టాలు, చెక్కులు రాజకీయాలు, విద్య, ఉపాధిలో సమాన అవకాశాలు వెలుగువైపు పయనం.. తొలుగుతున్న వివక్ష చీకట్లు నిజాం పాలనలో అడుగడుగునా �