KC Venugopal | చివరిదాకా సీఎం పదవి కోసం పోటీపడ్డ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ (Congress General Secretary) కేసీ వేణుగోపాల్ (KC Venugopal) కు ఆఖరికి నిరాశే ఎదురైంది. కాంగ్రెస్ హైకమాండ్.. సీనియర్ నాయకులు అయిన కేసీ వేణుగోపాల్, రమేశ్ చెన్నిత
ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ పదవ రోజుకు చేరుకుంటుండగా కేరళలో ఒక నిశ్శబ్ద తుపాను ముంచుకొస్తున్నది. కాంగ్రెస్లో తీవ్ర కల్లోలం నెలకొనడంతో కేసీ వేణుగోపాల్, వీడీ సతీశన్, రమేశ్ చెన్నితల పేరిట మూడు వర్గాలు ఏ�
Kerala CM | కేరళలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి గెలిచినప్పటికీ సీఎం కుర్చీ కోసం కాంగ్రెస్లో పంచాయితీ తెగడం లేదు. ముఖ్యమంత్రి రేసులో వీడీ సత�
కేరళ ముఖ్యమంత్రి రేసులో కేసీ వేణుగోపాల్ ముందంజలో ఉన్నారు. పార్టీ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్లు తమ రిపోర్టును పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సమర్పించిన దరిమిలా ఈ విషయం వెల్లడ
KC Venugopal : ప్రధాని నరేంద్ర మోదీ సభాహక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన పార్లమెంట్కు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. ఏప్రిల్ 18వ తేదీన దేశ ప్రజలన�
Harish Rao : తెలంగాణలో రెండేళ్లు దాటినా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏది? ఇది రాజ్యాంగ శూన్యత కాదా? రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు.
తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణను పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశాలు జారీచేశారు.
Telangana | రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో, మంత్రుల మధ్య పంచాయితీ ఢిల్లీకి చేరింది. వివాదాలు, విభేదాలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏఐసీసీ పెద్దలు సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రులు, పార్టీ కీలక నేతలతో ఢిల్లీలో గురువ
సీఎం రేవంత్రెడ్డి బుధవారం మళ్లీ ఢిల్లీ విమానం ఎ క్కారు. కొడంగల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన అక్కడి నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. మధ్యాహ్నం
DCC | తెలంగాణ డీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్ అధిష్టానం శనివారం ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా.. 36 మందితో జ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ రికార్డు స్థాయిలో 202 సీట్లు గెలుచుకోవడం, ప్రతిపక్ష మహాఘట్బంధన్(ఎంజీబీ) 35 స్థానాలకే పరిమితం కావడం ఆ రెండు కూటములను సైతం ఆశ్చర్యానికి లోను చేస్తోంది.
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదా? తనకు ఎలాగైనా సోనియాను కలిసే అవకాశం కల్పించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను అ�