DGCA | తిరువనంతపురం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీనిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) స్పందించింది. �
KC Venugopal | కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి దేశ రాజధాని ఢిల్లీకి బయల్దేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఈ విమానాన్ని దారి మళ్లించి చెన్నై ఎయిర్పోర్టులో సురక్షితంగా ల్యాండ్
KC Venugopal | కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియను యెమెన్లో ఉరి తీయకుండా కాపాడాలని, ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కోరారు. నిమిషాకు మరణశిక్ష విధించడం అన్య�
మంత్రివర్గ విస్తరణ జరిగి 24 గంటలు గడిచిన తర్వాత కూడా శాఖల కేటాయింపు తతంగం ఇంకా పూర్తికాలేదు. శాఖల కేటాయింపు వ్యవహారం కాంగ్రెస్లో కొత్త కుంపటి రాజేస్తున్నట్టే కనిపిస్తున్నది. పలువురు కీలక నేతలకు సంబంధిం
నికార్సైన మాదిగ నేతకే మంత్రి వర్గంలో అవకాశం ఇవ్వాలనే డిమాండ్తో రాహుల్ గాంధీని కలవటానికి ఢిల్లీ వెళ్లిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు నిరాశే ఎదురైనట్టు సమాచారం.
Gaurav Gogoi | అస్సాం (Assam) ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PCC) అధ్యక్షుడిగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గౌరవ్ గొగోయ్ (Gaurav Gogoi) నియమితులయ్యారు. అస్సాం పీసీసీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఇతర కమిటీల అధ్యక్షులను నియమి
Congress | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాలు కాల్పుల విరమణకు అంగీకారం తెలుపడంతో రెండు దేశాల మధ్య కొనసాగిన ఉద్రిక్తతలకు ప్రస్తుతం తెరపడింది. అయితే తన మధ్యవర్తిత్వంతోనే కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిందని అమెర�
KC Venugopal | కేరళ (Kerala) లోని విఝింజామ్ (Vizhinjam) అంతర్జాతీయ సీపోర్టు (International Seaport) ప్రారంభోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) మాట్లాడుతూ.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ (Congress party) పై తీవ్ర రాజకీయ విమర్శల�
కాంగ్రెస్ నేత వంశీచంద్రెడ్డి ఇటీవలి కాలంలో ఢిల్లీని వదిలి రాష్ట్రంలో ఎక్కువ సమయం గడపడం గాంధీభవన్లో చర్చనీయాంశంగా మారింది. ఏఐసీసీ పదవిలో ఉన్న వంశీచంద్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ కేంద్రంగా పనిచే�
Jana Reddy | రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులకు అవకాశం కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ కే జానారెడ్డి ఏఐసీసీ పెద్దలు మల్లికార్�
ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ త్వరలో హైదరాబాద్ రానున్నారు. బడ్జెట్ సమావేశాల అనంతరం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖల్లో మార్పులు ఉంటాయనే ప్రచారం నేపథ్యంలో కేస
Revanth Reddy | ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్లోని గ్రూపు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ‘నా పక్కనున్నవాళ్లే పని చేయనిస్తలేరు. వాళ్లు చేస్తలేరు.. నన్ను చేయనిస్తలేరు. వాళ్ల�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 32వ సారి ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ కా ర్యదర్శి కేసీ వేణుగోపాల్ పిలుపు మేరకు శుక్రవారం రాత్రి ఆయన హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.