Wayanad landslide : వయనాద్ ఉదంతం మాటలకందని విషాదమని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అన్నారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో శిధిలాల నుంచి పలువురి మృతదేహాలు బయటపడ్డాయని, మరి కొందరి జాడ గల్లంతయిందని అన్నారు.
మంత్రివర్గ విస్తరణకు అన్ని ఏర్పాట్లు చేసుకొని గురువారం ముహూ ర్తం కూడా పెట్టుకున్న పీసీసీ అధినేత, సీఎం రేవంత్రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం షాక్ ఇచ్చింది.
KC Venugopal | నీట్ పరీక్షల్లో అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ మరోసారి ఫైరయ్యింది. ఇంత జరిగిన తర్వాత కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రికి ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కులేదని, ఆయన వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ పా�
CWC meet | రాహుల్గాంధీయే లోక్సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) కోరింది. ఇవాళ ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సీడబ్ల్యూసీ సమావేశం ముగిసిన అన
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి ఈసారి తాము కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, ఈ విషయంలో తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు.
ఒడిశాలోని పూరీ బరిలో కాంగ్రెస్ పార్టీ మరో అభ్యర్థిని నిలిపింది. ఎన్నికల ఖర్చులకు తనవద్ద డబ్బులు లేవంటూ పోటీచేయలేనని సుచరితా మొహంతీ టికెట్ను తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో పార్టీ అధినాయకత్వం శని