కేంద్ర ప్రభుత్వం గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల సర్వీసు నియామకాలకు సంబంధించిన బిల్లును కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది.
KC Venugopal | రాహుల్గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా ఈ నెల 12న దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించతలపెట్టిన ‘మౌన సత్యాగ్రహం’ నాలుగు రాష్ట్రాల్లో ఆగిపోయింది. భారీ వర్షాల కారణంగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచ
Opposition meeting | దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీల రెండో సమావేశంపై కాంగ్రెస్ పార్టీ (Congress party) క్లారిటీ ఇచ్చింది. తొలి సమావేశం ఇచ్చిన జోష్తో ఈ నెల 17, 18 తేదీల్లో ప్రతిపక్ష పార్టీల రెండో సమావేశం నిర్వహించనున్నట్లు
KC Venugopal | రాజస్థాన్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ ఈ నెల 11న కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేసింది.
Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హర్యానాలో కొనసాగుతున్నది. ఇందులో భాగంగా కర్ణాల్కు చేరుకున్న రాహుల్.. కబడ్డీ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించి
Ashok Gehlot | కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికల బరి నుంచి సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ తప్పుకున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ ముఖ్యమంత్రి పీఠం ఉంటుందా? ఊడుతుందా? అన్న సందేహాలు నెలకొన్నాయి. మరో రెండు రోజుల్లో రాజస్థ�
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసు దర్యాప్తులో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇవాళ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం మూడు గంటల పాటు రాహుల్ను ఈడీ విచార
పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ గుడ్బై చెప్పడంపై కాంగ్రెస్ స్పందించింది. పార్టీ నుంచి నేతలు పోతుంటారు.. వస్తుంటారు.. ఎవర్నీ నిందించలేము అని పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోప�
రాజస్థాన్ వేదికగా జరగబోయే పార్టీ చింతన శిబిరం ఆధారంగా పార్టీలో పెద్ద మార్పులు రాబోతున్నాయని పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. అలాగే పార్టీ సిద్ధాంత విషయా
కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సభ్యత్వం తీసుకోవడంతో ఈ ఘట్టం ముగిసిందని పార్టీ పేర్కొంది. మొత్తం 2.6 కోట్ల మంది సభ్యులుగ