రాష్ట్రస్థాయిలో మంత్రుల ప్రవర్తన మీద ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిసరనగళం ఎత్తినట్టుగానే, ఢిల్లీ అధిష్ఠానం వద్ద సీనియర్ మంత్రి ఒకరు ముఖ్యమంత్రిపై ధిక్కారస్వరం వినిపించినట్టు విశ్వసనీయ సమాచారం.
పార్టీ కోసం జెండామోసిన కార్యకర్తలను వదిలేసి, వ్యక్తి ప్రాధాన్యంగా విధేయత ప్రకటించిన వారికే పీసీసీలో పెద్దపీట వేసేందుకు రంగం సిద్ధమైంది. తమ అనుచరులు, భజనపరులను పీసీసీ కార్యవర్గంలో నింపడానికి రాష్ట్ర అగ
Sebi chief | అదానీ విదేశీ ఫండ్లలో స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ చైర్ పర్సన్ (Sebi chief) మాధాబీ పురీ బుచ్ (Madhabi Puri Buch), ఆమె భర్తకు వాటాలున్నాయని షార్ట్ సెల్లింగ్ సంస్ధ, మార్కెట్ రీసెర్చి కంపెనీ హిండెన్బర్గ్ న�
కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ ‘ఓ స్త్రీ రేపు రా’ అన్నట్టు తయారైంది. క్యాబినెట్ విస్తరణ నేడో రేపో అంటూ ఎనిమిది నెలలుగా వాయిదా పడుతూనే ఉన్నది.
AAP MLA | ఢిల్లీలో అధికార ఆమ్ఆద్మీ పార్టీ (AAP) కి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రాజేంద్రపాల్ గౌతమ్ (Rajendra Pal Gautam) కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు.
తెలంగాణకు చెందినవారికి దక్కాల్సిన రాజ్యసభ సభ్యత్వాన్ని ఉత్తరాదికి చెందిన తమ పార్టీ నేతకు కట్టబెట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సీనియర్ నేత కే కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాని�
Wayanad landslide : వయనాద్ ఉదంతం మాటలకందని విషాదమని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అన్నారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో శిధిలాల నుంచి పలువురి మృతదేహాలు బయటపడ్డాయని, మరి కొందరి జాడ గల్లంతయిందని అన్నారు.
మంత్రివర్గ విస్తరణకు అన్ని ఏర్పాట్లు చేసుకొని గురువారం ముహూ ర్తం కూడా పెట్టుకున్న పీసీసీ అధినేత, సీఎం రేవంత్రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం షాక్ ఇచ్చింది.
KC Venugopal | నీట్ పరీక్షల్లో అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ మరోసారి ఫైరయ్యింది. ఇంత జరిగిన తర్వాత కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రికి ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కులేదని, ఆయన వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ పా�