కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎస్ఎస్యూఐ కార్యకర్తలు దాడి చేసేందుకు వస్తున్నారన్న ముందస్తు సమాచారంతో కొండాపూర్లోని ఆయన ఇంటికి భారీసంఖ్యలో బీఆర�
ప్రజల తరపున ప్రశ్నిస్తున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేశారని మండలిలో బీఆర్ఎస్ పార్టీ పక్ష నేత మధుసూధనా చారి (Madhusudhana Chary) విమర్శించారు. కౌశిక్ రెడ్డి అరెస�
‘ఇప్పుడు ఆలోచన చేసి.. ఓ మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోకపోతే.. తెలంగాణను మళ్లీ కుక్కలు చింపిన విస్తరి చేస్తరు. శాంతిభద్రతలు అదుపు తప్పుతయి. రౌడీ మూఖలు రాజ్యమేలుతయి. హత్యలు పెరుగుతయి’ అని నాడు ఎన్నికల సమయంలో కే�
ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దిగిరావడంతో దళితబంధు నిధులకు మోక్షం కలిగింది. లబ్ధిదారుల ఖాతాల ఫ్రీజింగ్ను సర్కార్ ఎత్తివేసింది. లబ్ధిదారులు, వారి తరఫున బీఆర్ఎస్ పోరాటానికి ఫలితం దక్కింది. రెండోవిడత ద
ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కారు దిగొచ్చింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన దళిత బంధు పథకంపై తన వైఖరిని మార్చుకున్నది. దళితుల నిరంతర పోరాటాలు, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌ�
Telangana | కాంగ్రెస్ పాలనలో ప్రజలే కాదు ప్రభుత్వ ఉద్యోగులు కూడా అష్ట కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో పోలీసులు(Police) కనీసం పండుగ పూట కూడా ప్రశాంతంగా గడపని పరిస్థితులు నెలకొన్నాయి.
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని అరెస్ట్ చేయడంపై కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. సోమవారం సాయంత్రం హైదరాబాద్లో ఓ టీవీ స్టుడియో ఇంటర్వ్యూకు హాజరై బయటకు వచ్చిన ఆయనను న�
“కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గానికి రూ.5 కోట్ల సీడీఎఫ్ ప్రతి ఎమ్మెల్యే పేరిట ఇచ్చారు. కావాలంటే అప్పటి ప్రొసీడింగ్స్ కూడా చూపుతాం. ఇప్పుడు అందుకు విరుద్ధంగా జరుగుతోంది. కాంగ్రెస్�
రాష్ట్ర పాలకపక్షం తీరు ‘బట్టకాల్చి మీదెయ్యాలె.. బద్నాం చెయ్యాలె’ అన్నట్టుగా ఉన్నది. తప్పు చేయడమే కాకుండా చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షంపైకి నెపం నెడుతూ తాము చేసింది కరెక్టేనని నిరూపించ�
ప్రజల సమస్యలపై ప్రశ్నించే గొంతుకలను అరెస్ట్లతో ఆపలేరని బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య స్పష్టం చేశారు. ప్రజాపాలన అందిస్తారనే నమ్మకంతో కాంగ్రెస్కు ఓటు వేసిన ప్రజలకు రాక్షస పాలన ఎలా ఉ
రాష్ట్రంలో చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా మారిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ కార్యాలయాలుగా మారాయని, గాంధీభవన్లో ఎఫ్ఐఆర