ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిని (Kaushik Reddy) పోలీసులు అరెస్టు చేశారు. శంభీపూర్ రాజు నివాసం నుంచి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసానికి బయల్దేరిన ఇద్దరిని అడ్డుకున్నారు. వారిద్దరిని గృహని�
బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం మరికాసేపట్లో జరుగనుంది. ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నివాసానికి జహీరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) చేరుక
బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టుల పట్ల హరీశ్రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసి
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడి, పార్టీ నేతల అక్రమ అరెస్టుల నేపథ్యంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ధన్యవాదాలు తెలిపారు.
ఇప్పటివరకు ఎవరిపైనైనా రాజకీయ ప్రేరేపిత ఒక్క కేసైనా పెట్టినమా? ఇతర రాష్ర్టాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తలేరా? తెలంగాణలో అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? ఎక్కడైనా, చిన్నదైనా చెదురుమదరు సంఘటనలు జరిగాయో చె
జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి సీఎం కేసీఆర్ 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయించిన విషయాన్ని గుర్తుంచుకొని బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలన్నారు. జల్పల్లి మున్సిపాలి
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక వేడి రోజురోజుకూ పెరుగుతున్నది. ఎన్నికలకు రెండుమూడు నెలల ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించటంతో ఎన్నికల కోలాహలం ఊపందుకొన్నద�
‘నా లక్ష్యం ఒకటే. అది హుజూరాబాద్ అభివృద్ధి. ఒక అవకాశం కల్పిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా. నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా. అం దుకు ఒక ప్రణాళిక సిద్ధం చేశా. అతి త్వరలోనే దాన్ని ప్రజల ముందు ఆవి�
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో నం బర్వన్గా తీర్చిదిద్దారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. కేంద్రం దేశవ్యాప్తంగా 20 గ్రామాలను ఆదర్శ గ్రా�
బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జీగా మండలి విప్, ఎమ్మెల్సీ పాడికౌశిక్రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నియమించారు.
హుజూరాబాద్ మండలం చెల్పూర్లో ఓ ముస్లిం మహిళలను వేధించిన గ్రామ సర్పంచ్కి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వత్తాసు పలకడం దుర్మార్గమని హుజూరాబాద్ ఎంపీపీ ఇరుమల్ల రాణి-సురేందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.