జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి సీఎం కేసీఆర్ 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయించిన విషయాన్ని గుర్తుంచుకొని బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలన్నారు. జల్పల్లి మున్సిపాలి
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక వేడి రోజురోజుకూ పెరుగుతున్నది. ఎన్నికలకు రెండుమూడు నెలల ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించటంతో ఎన్నికల కోలాహలం ఊపందుకొన్నద�
‘నా లక్ష్యం ఒకటే. అది హుజూరాబాద్ అభివృద్ధి. ఒక అవకాశం కల్పిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా. నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా. అం దుకు ఒక ప్రణాళిక సిద్ధం చేశా. అతి త్వరలోనే దాన్ని ప్రజల ముందు ఆవి�
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో నం బర్వన్గా తీర్చిదిద్దారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. కేంద్రం దేశవ్యాప్తంగా 20 గ్రామాలను ఆదర్శ గ్రా�
బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జీగా మండలి విప్, ఎమ్మెల్సీ పాడికౌశిక్రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నియమించారు.
హుజూరాబాద్ మండలం చెల్పూర్లో ఓ ముస్లిం మహిళలను వేధించిన గ్రామ సర్పంచ్కి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వత్తాసు పలకడం దుర్మార్గమని హుజూరాబాద్ ఎంపీపీ ఇరుమల్ల రాణి-సురేందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి విసిరిన సవాల్కు ఈటల రాజేందర్ ముఖం చాటేశారు. హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన చర్చా వేదికపైకి ఇచ�
గవర్నర్ తమిళిసై తీరు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నదని మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ విమర్శించారు. గవర్నర్ వెళ్లి కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు చేయడం ముమ్మాటికీ రాజ్�
ఆరోగ్య పరిస్థితి విషమం అని నాటకం ఆడేందుకు ప్లాన్ లేకపోతే కౌశిక్రెడ్డి మళ్లీ కాంగ్రెస్లోకి అని ఫేక్ ప్రచారం అందుకు ఈటల పెట్టుకున్న టీమ్ వ్యూహరచన ఓటర్లను గందరగోళానికి గురిచేయటమే టార్గెట్ సానుభూత�
హుజురాబాద్ : పెద్దపాపయ్యపల్లి గ్రామంలో తెలంగాణ ఉద్యమకారుడు ప్రవీణ్ కుమార్ యాదవ్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయనకు హుజురాబాద్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్ రెడ్డి
Huzurabad | తెలుగుదేశం కరీంనగర్ జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ముచ్చ సమ్మిరెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సమ్మిరెడ్డికి పాడి కౌశిక్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సమ్మిరె�