హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జీగా మండలి విప్, ఎమ్మెల్సీ పాడికౌశిక్రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నియమించారు.
ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.