బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జీగా మండలి విప్, ఎమ్మెల్సీ పాడికౌశిక్రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నియమించారు.
టీఎస్పీఎస్సీ వేలాది మందికి ఉద్యోగాలు కల్పించిన కల్పవృక్షం.. నిరుద్యోగులకు కల్పతరువు.. పకడ్బందీ ప్రణాళిక, అత్యాధునికత సాంకేతికతతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. పటిష్టమైన భద్రత, నిఘా మధ్య కొనసాగుతున్నది. �
వరంగల్ జిల్లా కలెక్టర్గా పీ ప్రావీణ్య నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల కావడంతో ఆమె కలెక్టర్గా బాధ్యతలూ స్వీకరించారు. ఏడాదిన్నరకు పైగా ఇక్కడ కలెక్టర్గా పనిచేసిన బీ గోపి బదిలీ అయ్య�
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య గత రెండు నెలలుగా సుదీర్ఘమైన వాదోపవాదనలు, చర్చలు జరిగాయి. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల అప�
సంస్థలో రెండేళ్లుగా ఖా ళీగా ఉన్న డైరెక్టర్(ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్), ఈ నెలాఖరుతో ఖాళీ అవుతున్న డైరెక్టర్(ఆపరేషన్) పోస్టులను భర్తీ చేస్తూ సీఎండీ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్
టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ హెచ్డీపీపీ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) సక్సేనా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వానికి, ఎల్జీ కార్యాలయానికి మధ్య కొనసాగుతున్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సీనియర్ నాయకుడు సముద్రాల వేణుగోపాలాచారికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సముచిత స్థానం కల్పించారు. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్
రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా అంజనీకుమార్ నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ మహేందర్రెడ్డి ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేస్తుండటంతో అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా పనిచేస్
రాచకొండ పోలీస్ కమిషనర్గా దేవేంద్ర సింగ్ చౌహాన్(డీఎస్ చౌహాన్)ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాచకొండ కమిషనరేట్ ఏర్పాటు నుంచి సుదీర్ఘకాలం కమిషనర్గా కొనసాగిన మహేశ్ భగవత�
కేంద్ర విజిలెన్స్ కమిషన్ కార్యనిర్వాహక సీవీసీగా ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ బుధవారం నియమితులయ్యారు. కేంద్ర విజిలెన్స్ కమిషనర్గా సురేశ్ ఎన్ పటేల్ పదవీకాలం ఈ నెల 24తో ముగిసిన నేపథ్యంలో నూతన బాధ్య�
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం)గా శ్రీనివాస్ చాగంటి సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. అబిడ్స్లోని దూర సంచార్ భవన్లో ఆయన ఈ బాధ్యతలను స్వీకరించ�
మాతాశిశు సంరక్షణకు కృషి చేస్తున్న మహిళా,శిశు సంక్షేమ శాఖలో కొలువులు భర్తీ కొనసాగుతున్నయి. ఇటీవల అంగన్వాడీ టీచర్లు, ఆయాలను ప్రభుత్వం నియమించింది. ఎన్నో ఏండ్ల నుంచి ఉద్యోగోన్నతికి ఎదురుచూసిన అంగన్వాడీ
తెలంగాణ ఉద్యమకారుడికి అరుదైన గౌరవం దక్కింది. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డిని రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రిస్ కార్పొరేషన్ చైర్మన్గా బుధవారం సీఎం కేసీఆర్ నియమించారు