బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివాలయంలో శుక్రవారం సార్వజనిక్ దేవి ఉత్సవ కమిటీ నియామకం చేశారు. కమిటీ అధ్యక్ష పదవికి సురేష్, శ్యాం, పవన్, మహేష్ పోటీలో ఉండగా, పుర ప్రముఖులు సమన్వయంతో అధ్యక్షుడిగా నంద్యాల శ
పెద్దపల్లి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డును నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. 13 మంది పాలకవర్గ సభ్యులతో నియామక ఉత్తర్వులు వెలుపడ్డాయి.
వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు మేరకు జిల్లాలో బుధవారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ తదితర వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు జిల్లాలోని అన్ని ప్రైవేట్, కార�
ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ) కరీంనగర్ సర్కిల్ పరిధిలోని చెంజర్ల సెక్షన్లో ఏఎల్ఎం గా పనిచేస్తూ విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మృతి చెందిన జోగు నరేష్ కుటుంబానికి సోమవార
New SPs | ఆంధ్రప్రదేశ్లోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అనంతపురం, తిరుపతి , పల్నాడు జిల్లా లకు ఎస్పీలను నియమించారు.
CEC Bill: ఎన్నికల సంఘం అధికారుల నియామకం, సర్వీసు, కాలపరిమితికి చెందిన బిల్లుకు ఇవాళ లోక్సభ ఆమోదం తెలిపింది. ఆ బిల్లుపై న్యాయశాఖ మంత్రి అర్జున్ మాట్లాడారు. గత పాలకులు విస్మరించిన అంశాలను ఈసారి బిల
Ajit Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్గా అజిత్ పవార్ (Ajit Pawar) నియామకం చట్టవిరుద్ధమని శరద్ పవార్ వర్గం తెలిపింది. కొందరు ఎమ్మెల్యేల సంతకాల ఆధారంగా తనను తాను పార్టీ చీఫ్గా నియమించుకునేందుకు �
బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జీగా మండలి విప్, ఎమ్మెల్సీ పాడికౌశిక్రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నియమించారు.
టీఎస్పీఎస్సీ వేలాది మందికి ఉద్యోగాలు కల్పించిన కల్పవృక్షం.. నిరుద్యోగులకు కల్పతరువు.. పకడ్బందీ ప్రణాళిక, అత్యాధునికత సాంకేతికతతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. పటిష్టమైన భద్రత, నిఘా మధ్య కొనసాగుతున్నది. �
వరంగల్ జిల్లా కలెక్టర్గా పీ ప్రావీణ్య నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల కావడంతో ఆమె కలెక్టర్గా బాధ్యతలూ స్వీకరించారు. ఏడాదిన్నరకు పైగా ఇక్కడ కలెక్టర్గా పనిచేసిన బీ గోపి బదిలీ అయ్య�
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య గత రెండు నెలలుగా సుదీర్ఘమైన వాదోపవాదనలు, చర్చలు జరిగాయి. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల అప�
సంస్థలో రెండేళ్లుగా ఖా ళీగా ఉన్న డైరెక్టర్(ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్), ఈ నెలాఖరుతో ఖాళీ అవుతున్న డైరెక్టర్(ఆపరేషన్) పోస్టులను భర్తీ చేస్తూ సీఎండీ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్