Supreme Court | ఎన్నికల్లో గెలువని వ్యక్తిని ఇంకెంతకాలం మంత్రిగా కొనసాగిస్తారని బీహార్ ప్రభుత్వాన్ని (Bihar Govt) సుప్రీంకోర్టు (Supreme Court) ప్రశ్నించింది. ఆ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి (Bihar Panchayati Raj Minister) దీపక్ ప్రకాశ్ (Deepak Prakash)
గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ చిగురుమామిడి మండల అధ్యక్షుడిగా కక్కర్ల సంపత్ కుమార్ గౌడ్ నియామకమయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ అందజేశారు.
Cockroach Janta Party: కాక్రోచ్ జనతా పార్టీ.. ఇవాళ కీలక ప్రకటన చేసింది. పార్టీ తరపున ముగ్గురు ప్రతినిధుల పేర్లను వెల్లడించింది. విద్యా వ్యవస్థలో జరిగిన వైఫల్యాలను ప్రశ్నించేందుకు కాక్రోచ్ పార్టీ ఉ�
Vijay | తమిళనాడులో భారీ విజయం సాధించిన టీవీకే చీఫ్ విజయ్కు ప్రభుత్వం ఏర్పాటులో అడుగడుగునా అవరోధాలు ఏర్పడుతున్నాయి. తాజాగా వీసీకేతోపాటు ఐయూఎంఎల్ కూడా టీవీకేకు మద్దతు ఇచ్చాయి. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు వ�
అధికార కాంగ్రెస్ పార్టీలో డీసీసీ పదవుల నియామకం చిచ్చు రాజేసింది. ఓ వైపు బీసీలు, మరోవైపు మైనార్టీలు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సోమవారం జరిగిన డీసీసీ అధ్యక్షుడి పదవీ బాధ్యతల కా
ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని ధర్మారం మండల పార్టీ అనుబంధ మండల కమిటీలను నియమించినట్లు పార్టీ మండల అధ్యక్షుడు తీగుళ్ల సతీష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివాలయంలో శుక్రవారం సార్వజనిక్ దేవి ఉత్సవ కమిటీ నియామకం చేశారు. కమిటీ అధ్యక్ష పదవికి సురేష్, శ్యాం, పవన్, మహేష్ పోటీలో ఉండగా, పుర ప్రముఖులు సమన్వయంతో అధ్యక్షుడిగా నంద్యాల శ
పెద్దపల్లి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డును నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. 13 మంది పాలకవర్గ సభ్యులతో నియామక ఉత్తర్వులు వెలుపడ్డాయి.
వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు మేరకు జిల్లాలో బుధవారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ తదితర వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు జిల్లాలోని అన్ని ప్రైవేట్, కార�
ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ) కరీంనగర్ సర్కిల్ పరిధిలోని చెంజర్ల సెక్షన్లో ఏఎల్ఎం గా పనిచేస్తూ విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మృతి చెందిన జోగు నరేష్ కుటుంబానికి సోమవార
New SPs | ఆంధ్రప్రదేశ్లోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అనంతపురం, తిరుపతి , పల్నాడు జిల్లా లకు ఎస్పీలను నియమించారు.
CEC Bill: ఎన్నికల సంఘం అధికారుల నియామకం, సర్వీసు, కాలపరిమితికి చెందిన బిల్లుకు ఇవాళ లోక్సభ ఆమోదం తెలిపింది. ఆ బిల్లుపై న్యాయశాఖ మంత్రి అర్జున్ మాట్లాడారు. గత పాలకులు విస్మరించిన అంశాలను ఈసారి బిల