టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ హెచ్డీపీపీ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) సక్సేనా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వానికి, ఎల్జీ కార్యాలయానికి మధ్య కొనసాగుతున్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సీనియర్ నాయకుడు సముద్రాల వేణుగోపాలాచారికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సముచిత స్థానం కల్పించారు. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్
రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా అంజనీకుమార్ నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ మహేందర్రెడ్డి ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేస్తుండటంతో అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా పనిచేస్
రాచకొండ పోలీస్ కమిషనర్గా దేవేంద్ర సింగ్ చౌహాన్(డీఎస్ చౌహాన్)ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాచకొండ కమిషనరేట్ ఏర్పాటు నుంచి సుదీర్ఘకాలం కమిషనర్గా కొనసాగిన మహేశ్ భగవత�
కేంద్ర విజిలెన్స్ కమిషన్ కార్యనిర్వాహక సీవీసీగా ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ బుధవారం నియమితులయ్యారు. కేంద్ర విజిలెన్స్ కమిషనర్గా సురేశ్ ఎన్ పటేల్ పదవీకాలం ఈ నెల 24తో ముగిసిన నేపథ్యంలో నూతన బాధ్య�
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం)గా శ్రీనివాస్ చాగంటి సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. అబిడ్స్లోని దూర సంచార్ భవన్లో ఆయన ఈ బాధ్యతలను స్వీకరించ�
మాతాశిశు సంరక్షణకు కృషి చేస్తున్న మహిళా,శిశు సంక్షేమ శాఖలో కొలువులు భర్తీ కొనసాగుతున్నయి. ఇటీవల అంగన్వాడీ టీచర్లు, ఆయాలను ప్రభుత్వం నియమించింది. ఎన్నో ఏండ్ల నుంచి ఉద్యోగోన్నతికి ఎదురుచూసిన అంగన్వాడీ
తెలంగాణ ఉద్యమకారుడికి అరుదైన గౌరవం దక్కింది. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డిని రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రిస్ కార్పొరేషన్ చైర్మన్గా బుధవారం సీఎం కేసీఆర్ నియమించారు
Supreme Court | హైకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులపై కేంద్రం జాప్యం చేస్తుండడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కొలీజియం సిఫారసు చేసినప్పటికీ హైకోర్టు న
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల(ఈసీ) నియామకాల అంశంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి ఎలాంటి చట్టం లేకపోవడం.. రాజ్యాంగంలోనూ ఎలాంటి వి�
కారుణ్య నియామకం హక్కు కాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అనుకోకుండా ఎదురైన ప్రతికూల సందర్భం నుంచి బాధిత కుటుంబానికి ఉపశమనం కలిగించడమే కారుణ్య నియామకం ఉద్దేశమని తెలిపింది.
ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈడీ విచారణ తప్పదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు వ్యంగ్యాస్త్రం సంధించారు