మాతంగుడు అవతలి ఒడ్డున చిక్కుబడిపోయాడు. అతని భార్య గుడిసెముందు దీపం పెట్టి మగని రాకకోసం ఎదురు చూస్తున్నది. అప్పటివరకూ చీకటిపడేలోపుగా భర్త తిరిగి వచ్చేస్తాడని ధైర్యంతో ఉన్న ఆమెలో.. అంతకంతకూ ఆదుర్దా పెరగస�
వానొచ్చే ముందు వాతావరణం అకస్మాత్తుగా మారిపోయేది. చల్లని గాలి వీచేది. ఒక రకమైన మట్టి వాసనతో వచ్చే ఆ గాలి ఒంటిని తాకుతూ ఉంటే.. చెప్పరాని ఆనందం కలిగేది. తొలకరి జల్లులు పడగానే.. రైతులు వ్యవసాయ పనులు మొదలుపెడితే
తన పగ సాధించడానికి పుల్కసుడు అనే మాతంగుణ్ని ఎన్నుకుంది చింతామణి.అతడు చాలా భక్తిపరుడు. ప్రతిరోజూ సూర్యోదయకాలంలో గంగలో మునిగి, సూర్యునికి మొక్కుకునేవాడు. ఇంటికి వచ్చి పట్టెవర్ధనాలు పెట్టుకుని తన గుడిసెల
బడిలో గణగణమని మోగింది లాంగ్ బెల్. ‘పొలో’మని పిల్లోళ్లు బడినుంచి పరుగులు తీస్తూ బయటికి వచ్చారు.గంగమ్మ గుడికాడ గొర్రె ఒకటి పరిగెత్తుతా వస్తా ఉంది. గొర్రె కాలుకు అడ్డంగా తన కాలు పెట్టినాడు ఆరు చదివే గోవి�
పల్లెటూరి జీవితాలన్నీ వాన మీదనే ఆధారపడి ఉంటాయని మాకు తెలియని రోజులవి. రోహిణి కార్తె ఎండలకు తపించిపోయిన జనమంతా.. ‘మృగశిర ఎప్పుడు వస్తుందా? వానదేవుడు ఎప్పుడు కరుణిస్తాడా!?’ అని ఎదురు చూస్తూ ఉండేవారు. వానలు �
రహీం భయ్యాను పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు అబ్బాజాన్?”.. అడిగాడు సులేమాన్.ఏం చెప్పాలో అర్థం కాలేదు తండ్రి రంతుల్లాకు. “మీ అన్న ఏదో వార్త తప్పుగా రాశాడట!” చెప్పాడు రంతుల్లా.. అప్పటికి తోచింది. అన్నదమ్ములి�
Jaya Senapathi | జరిగిన కథ : అనుమకొండలోలాగే వెలనాడు సమాజంలో తిరగాలనీ, ప్రజలతో మిళితం కావాలని అనుకున్నాడు జాయపుడు. చతుష్పథాల వద్ద, వెలివాడల్లో.. తిరుగుతూ లోకధర్మి, నాట్యధర్మి.. రెండూ అవలోకించాలని నిర్ణయించాడు.
ప్రయాగలో చింతామణి అనే భోగకాంత ఉండేది. ఆమె భోగకులానికి చెందినదే కానీ, వేశ్య కాదు. చాలా శృంగార శతకాలు, కామతంత్రాలను చదువుకుంది. వాటితోపాటు సాహిత్యాన్ని మధించింది.
ఒకరోజు మేము బడి నుంచి ఇంటికి వచ్చేసరికి.. ఇల్లంతా హడావుడిగా ఉంది. ఎవరికి వారు ఏదో పెద్దపనిలో ఉన్నట్టు తిరుగుతున్నారు. నేను వెళ్లి ఏమిటని అమ్మను అడిగాను.
Kasi Majili Kathalu Episode 106 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : శ్రీదర్శనుడు కారణజన్ముడై పుట్టాడు. మాళవ రాజ్యానికి చేరి, అక్కడి రాజుకు క్షయరోగాన్ని పోగొట్టాడు. దాంతో మాళవ రాజయ్యాడు. అతనికి లభించిన విగ్రహానికి గుడి కట్టించా�
Jaya Senapathi | జరిగిన కథ : ఆస్థానవైద్యుడు తిరునగరిభొట్లు అనుచరుడు కొండుభొట్లును ఎవరో చంపి.. జాయపుని పురనివాసం ముందు పడేసి పోయారు. ఆ శవాన్ని చూసి తెల్లబోయాడు జాయపుడు. నారాంబ కొడుకు, జాయపుని మేనల్లుడు హరిహరదేవుడు అ�