జరిగిన కథ : ఒకనాడు.. గజశిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టమని జాయపుడికి సూచించాడు చక్రవర్తి గణపతిదేవుడు. ‘తప్పకుండా బావగారూ..’ అంటూ, ఆ పనిపై పడ్డాడు జాయపుడు. అనుమకొండ చుట్టూ ఉన్న పాతిక గజ స్థావరాలన్నిటినీ సందర్�
జిల్లా కలెక్టర్ను అయ్యాక.. దాదాపు పదిహేనేళ్ల తరువాత.. మొదటిసారి మా ఊరికి వెళ్తున్నాను. ఎప్పుడో నానమ్మ చనిపోయాక.. ఊరికి దూరమయ్యాను. పదిహేనేళ్ల కింది పల్లెలా లేదు. సిమెంటు రోడ్డు మీద.. ఇరువైపులా చెట్లతో, వరిప�
అప్పట్లో ఎవరింటికి వెళ్లినా.. మనసాలలోనో, మధ్యహాల్లోనో పెద్దపెద్ద ఫొటోలు వేలాడదీసి కనిపించేవి. ధనవంతుల ఇళ్లల్లో.. ఆ ఫొటోల చుట్టూ అందమైన లతలు చెక్కిన కర్ర ఫ్రేములు ఉండేవి. ఎంత పెద్ద ఫొటోలుంటే.. అంత ధనవంతులన్�
Kasi Majili Kathalu Episode 91 ( కాశీ మజిలీ కథలు ) |జరిగిన కథ : గంగలో మునిగిపోతున్న ఒక స్త్రీని రక్షించబోయి.. ఫణిదత్తుడు పాతాళానికి వెళ్లిపోయాడు. అక్కడ వరుణకన్యకల కోరిక మేరకు సింహంతో యుద్ధం చేసి, కొన్ని దివ్యవస్తువులు సంపాద
కరోనా కాలం.. ఎన్నో ఊహించని మార్పులు తెచ్చింది. రోడ్డు మీద ఎవర్ని చూసినా మాస్కుతోనే కనిపిస్తున్నారు. ‘ఇంతకీ ఆనందరావు గారు ఎక్కడ ఉన్నారో, ఏమో!’ అనుకుంటూ.. గురుద్వారా బస్టాపు దగ్గర కారు ఆపాను. సన్నని తుంపరలో.. గ
మా చిన్నప్పటి ఆటలన్నీ సొంతూరు ఘనపూర్, అమ్మమ్మ ఊరు బమ్మెర, నానమ్మ ఊరు కూనూరు, అప్పుడప్పుడూ హైదరాబాద్ .. ఈ ప్రదేశాలకు చెందినవే. బమ్మెరలో మా ఇరవై ఒక్కమంది ఆడ కజిన్స్లో ఇంచుమించు మా ఈడువాళ్లమే పన్నెండు మంది
Ramaayanam | చలికాలం.. పల్లెటూరి వాళ్లకు టూరిజం సీజన్ అని చెప్పొచ్చు. ఈ సమయంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద జాతరలు ఘనంగా జరిగేవి. సంక్రాంతితో మొదలై కొన్ని, శివరాత్రితో మొదలై మరికొన్ని.. ఉగాది దాకా సాగేవి.
జరిగిన కథ : పితృదత్తకు కలలో కనిపించిన నాగరాజు వల్ల ఒక కుమారుడు కలిగాడు. ఆమె పెళ్లికాకముందే గర్భవతి కావడంతో.. అన్నలిద్దరూ ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయారు. కాళిదాసు వల్ల జరిగిన సంగతి తెలుసుకున్న భోజరాజు ఆమ�
Kasi Majili Kathalu Episode 87 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : భోజరాజు పాలించే ధారానగరంలో అగ్నిశిఖుడు అనే ఛాందసుడు ఉండేవాడు. ఆయన ఒకసారి తన తండ్రిగారి తద్దినాన్ని నిర్వహిస్తూ.. మహాకవి కాళిదాసు, యోగి అయిన జ్ఞానతీర్థుల ఆశీస్స
Jaya Senapathi | జరిగిన కథ : ఒకనాడు మిత్రబృందంతో వచ్చి జాయపుణ్ని కలిశాడు పుళిందపుడు. దండరాసకం ఆటలో పాల్గొనాలని కోరాడు. ఆసక్తిగా తనవెంట ఉద్యానవనానికి వెళ్లాడు జాయపుడు. అక్కడంతా తెలిసిన మిత్రులే ఉన్నారు. వారిలో ఇంద్�
ఉద్యోగులకు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. తాత్కాలిక ప్రయోజనాలు పొందుతారు. అధికారులతో విభేదాలు తలెత్తవచ్చు. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. ఆర్థిక సమస్యలను అధిగ
Jaya Senapathi | జరిగిన కథ : అధికారిక సమావేశాలతో అలసిపోయిన చక్రవర్తి.. ఆరోజున సరాసరి నారాంబ అంతఃపురానికి వచ్చాడు. విశ్రాంతిగా పర్యంకంపై జారగిలబడ్డాడు. అయితే, ఎప్పుడూ దేవళపు గంటలా గణగణా మోగుతూ ఉండే నారాంబ.. మౌనంగా ఉండ