సర్జికల్ స్ట్రైక్స్ ఆధారాలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అడగటంలో తప్పేలేదని, అడిగే హక్కు ఆయనకు ఉన్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ కుండబద్ధలు కొట్టారు. ఆదివారం ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడిన సీఎం ప్రసం�
Mahaboob Ghat | అడవుల జిల్లా ఆదిలాబాద్ మరో కశ్మీర్ను తలపిస్తున్నది. ప్రకృతి సోయగాలకు నెలవైన జిల్లాను మంచు దుప్పటి కమ్మేసింది. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి పెరుగుతున్నది.
snowfall in Kashmir | జమ్మూకశ్మీర్ను మంచు దుప్పటి కమ్మేసింది. ఇండ్లు, వాహనాలు, రోడ్లు, పర్వతాలు, ఇలా ఎక్కడ చూసి తెల్లటి దుప్పటి పరిచినట్లు మంచు కమ్మేసి కశ్మీరం మరింత సుందరంగా కనిపిస్తుంది. అయితే కొద
పునర్విభజన కమిషన్ సిఫారసు.. ఇది బీజేపీ ఎజెండానే: కశ్మీర్ పార్టీలు న్యూఢిల్లీ, డిసెంబర్ 20: జమ్ముకు అదనంగా ఆరు అసెంబ్లీ సీట్లు, కశ్మీర్కు ఒక సీటు కేటాయించాలని పునర్విభజన కమిషన్ సిఫారసు చేసింది. 16 స్థానా�
ఉగ్రదాడుల భయంతో సొంత రాష్ర్టాలకు పయనం రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద చలికి వణుకుతూ పడిగాపులు జమ్ము/శ్రీనగర్: జమ్ము కశ్మీర్ నుంచి వేలాది మంది వలస కూలీలు భార్యాపిల్లలతో కలిసి మూటాముల్లె సర్దుకొని సొం�
నలుగురు కూలీల కాల్చివేతశ్రీనగర్, అక్టోబర్ 17: జమ్ముకశ్మీర్లో స్థానికేతరులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు. కశ్మీర్లో 24 గంటల వ్యవధిలోనే నాన్-లోకల్ వ్యక్తులపై మూడు ఉగ్రదాడ�
శ్రీనగర్, అక్టోబర్ 12: వరుస ఎన్కౌంటర్లతో జమ్ముకశ్మీర్ అట్టుడుకుతున్నది. దక్షిణ కశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య మంగళవారం భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘ�
కశ్మీర్లోని పూంఛ్లో ఎన్కౌంటర్ ఐదుగురు సైనికుల వీరమరణం మరో 2 జిల్లాల్లోనూ కాల్పులు ఇద్దరు ఉగ్రవాదులు హతం కశ్మీర్లో సైనికుల రక్తం చిందింది. పూంఛ్ జిల్లాలో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లో పాల్గొన్న జవా
శ్రీనగర్, అక్టోబర్ 10: జమ్ముకశ్మీర్లోని మైనారిటీ పౌరులపై ఇటీవల ఉగ్రవాదుల దాడులు పెరిగిపోవడంతో అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు. లష్కరే తాయిబా, జైషేమహమ్మద్, ఆల్ బదర్, ది రెసిస్టెంట్ ఫ్రంట్ వంటి ఉగ్�
న్యూఢిల్లీ, అక్టోబర్ 9: కశ్మీర్లో హిందువులు, సిక్కులను లక్ష్యంగా చేసుకొని ఇటీవల జరుగుతున్న హత్యలపై సుప్రీం కోర్టు దృష్టి సారించాలని ఢిల్లీకి చెందిన లాయర్ వినీత్ జిందాల్ సుప్రీం కోర్టులో పిటిషన్ ద�