న్యూఢిల్లీ: ఉగ్రవాది యాసిన్ మాలిక్ హాస్పిటల్లో చేరాడు. ఢిల్లీ తీహార్ జైలులో అతను నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఆరోగ్యం క్షీణించడంతో అతన్ని హాస్పిటల్కు తరలించారు. తన కేసును సరైన రీతిలో విచారి�
కశ్మీర్లో ప్రస్తుత పరిస్థితులు 1990ల నాటి దుస్థితిని తలపిస్తున్నాయని కశ్మీరీ పండిట్లు అంటున్నారు. ‘కశ్మీర్ మాది. మా పూర్వీకులు ఇక్కడే బతికారు. కశ్మీర్లో భద్రత ఉంటుందంటే ఇక్కడికి ఎంతో ఆశతో వచ్చాం. కానీ, �
హిందూ ఉపాధ్యాయిని రజని బాలా హత్యతో కశ్మీరం మరోసారి నిప్పు కణిక అయ్యింది. లోయలో తమకు భద్రత కల్పించడంలో ప్రధాని మోదీ సర్కారు ఘోరంగా విఫలమయ్యిందని ఆరోపిస్తూ కశ్మీరీ పండిట్లు చేస్తున్న నిరసన ప్రదర్శనలు బు�
జమ్ముకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు లష్కరే తాయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. కరణ్ సెక్టార్ గుండా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడటానికి ప్రయత్నిస్తున్నారన్న నిఘా వర్గా�
రాహుల్ భట్ హత్య నేపథ్యంలో తమను కశ్మీర్ నుంచి వేరే ప్రాంతాలకు బదిలీ చేయాలన్న పండిట్ వర్గం ఉద్యోగుల డిమాండ్కు కేంద్రం, జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగం దిగొచ్చింది. కశ్మీరీ పండిట్ ఉద్యోగులను సురక్షిత
ఈ ఏడాది జూలైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీల ఓటు విలువ 708 నుంచి 700కు పడిపోయే అవకాశం ఉన్నది. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ప్రస్తుతం ఉనికిలో లేకపోవడమే ఇందుకు కారణమని
సైఫ్ అలీ వయస్సు 80 ఏండ్లు. జమ్ముకశ్మీర్కు చెందిన ఈ వృద్ధుడి రెండు ఇండ్లను అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు. నాలుగు నెలలుగా ఈ వృద్ధుడికి గూడు లేదు. ఆరుబయటే ఉంటున్నారు.
కశ్మీర్ పండిట్ల బహిష్కరణకు తాను బాధ్యుడినని తేలితే తనను దేశంలో ఎక్కడైనా ఉరితీయండని జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్ధుల్లా చేసిన వ్యాఖ్యలపై కాషాయ పార్టీ స్�
Sanjay Raut | కశ్మీర్ లాంటి సున్నితమైన అంశంపై రాజకీయాలు చేయడం సరికాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. కశ్మీరీ పండిట్ల అంశంపై తెరకెక్కిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ కేవలం సినిమా మాత్రమేనని చెప్పారు.