వారి అభిమతం పర్యావరణ హితం. ఆరోగ్య భారతమే వారి ధ్యేయం. సబ్బండ వర్ణాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఎన్ని అవరోధాలు, అడ్డంకులు ఎదురైనా మొక్కవోని ధీక్షతో సాహస యాత్రకు శ్రీకారం చుట్టారు 12 మంది సైక్లిస్టులు. అందులో
Hyderabad | ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో గ్రేటర్ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం 8 గంటల వరకు మంచు కురియడంతో భాగ్యనగరం వాతావరణం కశ్మీర్ను
దేశమంతటా సైక్లింగ్ను ప్రోత్సహించాలని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ రైడ్ను చేపట్టినట్లు హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ అధ్యక్షుడు రవీందర్ తెలిపారు. 2021లో తాము 13 మంది రైడర్లతో కశ్మీర్ నుంచ�
జమ్ముకశ్మీర్లోని షోపియాన్ జిల్లా చౌదరిగుండ్ గ్రామానికి చెందిన చివరి కశ్మీరీ పండిట్ డాలీ కుమారి కూడా శుక్రవారం ఆ గ్రామాన్ని వీడి జమ్ముకు తరలిపోయారు. ‘భయంతో బతకలేం.. ఇంతకుమించి ఏం చేయగలం’ అని ఆమె నిస్
Kashmir | కశ్మీర్ దేశంలో నివసించే ప్రజలను ఏమని పిలుస్తారు?.. అదేంటి కశ్మీర్ ప్రత్యేక దేశం అంటున్నారేంటి అనుకుంటున్నా? అవును ఈ ప్రశ్న బీహార్లో జరుగుతున్న అర్ధవార్షిక పరీక్షల్లో
Army Dog Zoom | జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడిన ఆర్మీ డాగ్ ‘జూమ్’ మృతి చెందింది. ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూమ్ గు
Kashmir issue | అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో.. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ చర్చ సందర్భంగా కశ్మీర్ అంశంపై ఆ దేశ దౌత్యవేత్త మునీర్
సొంత పార్టీ ఏర్పాట్లలో భాగంగా గులాం నబీ ఆజాద్ కశ్మీర్లో ర్యాలీలకు షెడ్యూల్ ఖరారు చేసేందుకు ముందు లష్కరే తోయిబాకు చెందిన రెసిస్టెన్స్ టెర్రర్ ఫ్రంట్ ఆయనను హెచ్చరించింది.
సరిహద్దులో ఉగ్ర కుట్రలను భారత సైన్యం భగ్నం చేసింది. ఇండియన్ పోస్టుపై దాడికి ప్లాన్ చేసిన పాకిస్థాన్ ఉగ్రవాది తబరక్ హుస్సేన్ను ప్రాణాలతో పట్టుకున్నది.
షోపియాన్ జిల్లాలోని చోటిగామ్ అనే గ్రామం అది. ఆ పల్లెలో మొత్తం 19 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇందులో 17 కుటుంబాలు ముస్లింలవి కాగా, మిగతా రెండు పండిట్లవి.
పహల్గామ్: కశ్మీర్లోని పహల్గామ్లో బస్సు నదిలో పడింది. ఆ బస్సులో ఐటీబీపీ జవాన్లు ప్రయాణిస్తున్నారు. ఆ బస్సులో మొత్తం 39 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. దాంట్లో 37 మంది ఐటీబీపీ, ఇ�
Multiplex cinema | కశ్మీర్లో తొలి మల్టీప్లెక్స్ థియేటర్ త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. శ్రీనగర్లో తొలి మల్టీప్లెక్స్ థియేటర్ సెప్టెంబర్ నెలలో ఓపెన్కానుంది.