భారత్ పట్ల చైనా (China) తన వక్రబుద్ధిని మరోసారి చాటుకున్నది. సోమవారం నుంచి జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో (Srinagar) జరుగనున్న జీ20 సదస్సుకు (G20 summit) తాము హాజరుకావడం లేదని ప్రకటించింది. వివాదాస్పద భూభాగంలో (Disputed territory) సమా�
తెలంగాణ కశ్మీర్గా పేరొందిన ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని రోజులుగా విభిన్న వాతావరణం నెలకొంటున్నది. ఉదయం మంచు కురుస్తుండగా.. మధ్యాహ్నం ఎండ కాస్తున్నది. సాయంత్రం వేళలో ఉరుములు, మెరుపులతో వర్షం పడుతున్నది. గు
ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలతో స్నాప్చాట్ సహా 15 యాప్లపై కేంద్రం నిషేధం విధించింది. సమాచార, సాంకేతిక చట్టం- 2000లోని 69ఏ సెక్షన్ ప్రకారం నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నది. జమ్ముకశ్మ
Marpally | వికారాబాద్ జిల్లా పరిధిలోని మర్పల్లి మండలంలో గురువారం మధ్యాహ్నం భారీ వడగండ్ల వాన ( Hailstorm ) దంచికొట్టింది. ఈ భారీ వడగళ్ల వానకు ఆ ప్రాంతమంతా మంచు మయంగా మారింది. మర్పల్లి మండలంలోని అన్ని గ్ర�
తమను కశ్మీర్ లోయ నుంచి బదిలీ చేయాలని, వేతన బకాయిలను చెల్లించాలని కశ్మీరీ పండిట్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధనకు నిరసన తెలియజేయడానికి బుధవారం ప్రెస్క్లబ్ వద్దకు వచ్చిన కశ్మీరీ పండిట్ల�
సోషల్ మీడియాలో కొందరు చాలా యాక్టివ్గా ఉంటారు. తమకు తెలిసిన, తమను విశేషంగా ఆకట్టుకున్న విషయాలను ఇతరులకు తెలియజేస్తుంటారు. తమలోని హాస్య చతురతతో అందరినీ
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ప్రజలు ఆ దేశ సైనికులకు వ్యతిరేకంగా చేపడుతున్న ఆందోళనను ఉద్ధృతం చేశారు. భూసేకరణను వెంటనే ఆపివేయాలని, భారీగా విధిస్తున్న పన్నులను, కరెంటు బిల్లులను తగ్గించాలని డిమాండ్�
వారి అభిమతం పర్యావరణ హితం. ఆరోగ్య భారతమే వారి ధ్యేయం. సబ్బండ వర్ణాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఎన్ని అవరోధాలు, అడ్డంకులు ఎదురైనా మొక్కవోని ధీక్షతో సాహస యాత్రకు శ్రీకారం చుట్టారు 12 మంది సైక్లిస్టులు. అందులో
Hyderabad | ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో గ్రేటర్ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం 8 గంటల వరకు మంచు కురియడంతో భాగ్యనగరం వాతావరణం కశ్మీర్ను
దేశమంతటా సైక్లింగ్ను ప్రోత్సహించాలని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ రైడ్ను చేపట్టినట్లు హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ అధ్యక్షుడు రవీందర్ తెలిపారు. 2021లో తాము 13 మంది రైడర్లతో కశ్మీర్ నుంచ�
జమ్ముకశ్మీర్లోని షోపియాన్ జిల్లా చౌదరిగుండ్ గ్రామానికి చెందిన చివరి కశ్మీరీ పండిట్ డాలీ కుమారి కూడా శుక్రవారం ఆ గ్రామాన్ని వీడి జమ్ముకు తరలిపోయారు. ‘భయంతో బతకలేం.. ఇంతకుమించి ఏం చేయగలం’ అని ఆమె నిస్