Electric Train | భూలోక స్వర్గంగా పిలుచుకునే కశ్మీర్లో తొలి ఎలక్ట్రిక్ రైలు మంగళవారం పరుగులు తీసింది. ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపారు. దాంతో పాటు దేశంలోనే అత్యంత పొడవైన రైల్వే సొరంగాన్ని ప్రారంభించారు. దాంత
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. శ్రీనగర్లోని హబ్బా కడల్ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పంజాబ్కు చెందిన సిక్కు వలస కూలీ అమృత్పాల్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు.
ప్రకృతిలో జరిగే మార్పులకు అనుగుణంగా మారే జీవులే మనుగడ సాగిస్తాయి.. లేదంటే అంతరించిపోతాయి’.. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంత సారాంశం ఇది. ప్రస్తుతం పర్యావరణ మార్పులతో కలుగుతున్న విపరీత పరిణామాలకు గుల్మార్�
భూలోక స్వర్గంగా చెప్పుకొనే కశ్మీర్లో విద్యుత్తు సంక్షోభం నెలకొన్నది. రోజుకు 12-16 గంటల పాటు పవర్ కట్స్ ఉంటున్నట్టు స్థానికులు వాపోతున్నారు. గడిచిన రెండు దశాబ్దాల్లో ఈ స్థాయి కరెంటు సంక్షోభాన్ని ఎన్నడూ
Gulmarg: టూరిస్టులను తెగ అట్రాక్ట్ చేసే గుల్మార్గ్లో అసలు మంచే లేకుండా పోయింది. శీతాకాలంలోనూ మంచు కురవకపోవడం స్థానికుల్ని, యాత్రకుల్ని కలవరపెడుతోంది. జనవరి 8వ తేదీ వరకు ఈ ప్రాంతంలో చాలా త�
Farooq Abdullah | భారత్, పాకిస్థాన్ దేశాలు చర్చల ద్వారా కశ్మీర్ అంశంపై ఒక పరిష్కారావడం ఉత్తమమని, లేదంటే కశ్మీర్ పరిస్థితి ‘గాజా’ లా మారుతుందని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ (NC) పార్టీ పెద�
‘మన స్నేహితులను మనం మార్చుకోగలం కానీ, పొరుగువారిని మార్చలేం’ అని మాజీ ప్రధాని వాజపేయి చెప్పేవారు. జమ్మూకశ్మీర్ సమస్య చర్చల ద్వారానే పరిష్కారమవుతుందని గతంలో ప్రధాని మోదీ కూడా చెప్పారు.
అశోకుని తదనంతరం వచ్చిన అనేక రాజులు సైతం హిందూ దేవాలయాలతోపాటుగా బౌద్ధ ఆరామాలను కట్టించారు. మహాయాన బౌద్ధ సిద్ధాంతాన్ని బోధించిన నాలుగవ బౌద్ధ మహా పరిషత్ నిర్వహించిన కుషాణ మహారాజు కనిష్కుడు (క్రీస్తుశకం 78
హైదరాబాద్ సైక్లిస్ట్సు గ్రూప్(హెచ్సీజీ) అరుదైన ఘనత సొంతం చేసుకుంది. దేశంలోనే మొదటి సారిగా ‘కశ్మీర్ టు కన్యాకుమారి’ సైక్లింగ్ యాత్రను ముచ్చటగా మూడోసారి పూర్తి చేసింది. ఈ క్రమంలో సరిహద్దుల్లో ఆర్మీ �
కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణం-370 రద్దుపై సుప్రీంకోర్టు సోమవారం వెలువరించిన తీర్పు ఏ రకంగా చూసినా చరిత్రాత్మకమైందేనని చెప్పాలి. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి నలుగుతున్న ఈ వివాదానికి �
జమ్ముకశ్మీర్లో విద్యుత్తు సంక్షోభం నెలకొన్నది. ముఖ్యంగా కశ్మీర్లో రోజుకు 16 గంటలపాటు కరెంట్ కోతలు విధిస్తున్నారు. వాస్తవానికి రోజుకు 16 గంటల కరెంట్ సైప్లె చేయాలంటే 1800 మెగావాట్ల విద్యుత్తు అవసరం.
Sarfaraz Khan: ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ పెళ్లి చేసుకున్నాడు. కశ్మీరీ అమ్మాయితో అతనికి వివాహమైంది. పెళ్లికూతురి ఫోటోను అతను తన ఇన్స్టాలో పోస్టు చేశాడు.
Sai Pallavi | తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించే తమిళ బ్యూటీ సాయిపల్లవి (Sai Pallavi) డ్యాన్స్ చేస్తుందంటే చాలు.. నెమలి నాట్యం చేస్తుందా అన్నట్టుగా అనిపిస్తుందని మూవీ లవర్స్ చెబుతుంటారు. నెట్టింట ఏదో ఒక న్యూస్తో టాక్ ఆఫ్ �