కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణం-370 రద్దుపై సుప్రీంకోర్టు సోమవారం వెలువరించిన తీర్పు ఏ రకంగా చూసినా చరిత్రాత్మకమైందేనని చెప్పాలి. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి నలుగుతున్న ఈ వివాదానికి �
జమ్ముకశ్మీర్లో విద్యుత్తు సంక్షోభం నెలకొన్నది. ముఖ్యంగా కశ్మీర్లో రోజుకు 16 గంటలపాటు కరెంట్ కోతలు విధిస్తున్నారు. వాస్తవానికి రోజుకు 16 గంటల కరెంట్ సైప్లె చేయాలంటే 1800 మెగావాట్ల విద్యుత్తు అవసరం.
Sarfaraz Khan: ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ పెళ్లి చేసుకున్నాడు. కశ్మీరీ అమ్మాయితో అతనికి వివాహమైంది. పెళ్లికూతురి ఫోటోను అతను తన ఇన్స్టాలో పోస్టు చేశాడు.
Sai Pallavi | తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించే తమిళ బ్యూటీ సాయిపల్లవి (Sai Pallavi) డ్యాన్స్ చేస్తుందంటే చాలు.. నెమలి నాట్యం చేస్తుందా అన్నట్టుగా అనిపిస్తుందని మూవీ లవర్స్ చెబుతుంటారు. నెట్టింట ఏదో ఒక న్యూస్తో టాక్ ఆఫ్ �
షూటింగ్ లొకేషన్స్ కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని.. భారత్లోని కశ్మీర్, కేరళ వంటి ప్రాంతాలు ప్రకృతి రమణీయతకు నెలవని చెప్పారు అగ్ర హీరో రామ్చరణ్. ‘ఆర్ఆర్ఆర్' చిత్రంతో గ్లోబల్ ఆడియెన్స్క�
G20 Meet: శ్రీనగర్లో జరగనున్న జీ20 మీటింగ్ను చైనా బహిష్కరించింది. వివాదాస్పద ప్రాంతంలో జరిగే మీటింగ్లో పాల్గొనబోమని చైనా తెలిపింది. దానికి ఇండియా కౌంటర్ ఇచ్చింది. స్వంత భూభాగంలో స్వేచ్ఛగా మీ�
భారత్ పట్ల చైనా (China) తన వక్రబుద్ధిని మరోసారి చాటుకున్నది. సోమవారం నుంచి జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో (Srinagar) జరుగనున్న జీ20 సదస్సుకు (G20 summit) తాము హాజరుకావడం లేదని ప్రకటించింది. వివాదాస్పద భూభాగంలో (Disputed territory) సమా�
తెలంగాణ కశ్మీర్గా పేరొందిన ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని రోజులుగా విభిన్న వాతావరణం నెలకొంటున్నది. ఉదయం మంచు కురుస్తుండగా.. మధ్యాహ్నం ఎండ కాస్తున్నది. సాయంత్రం వేళలో ఉరుములు, మెరుపులతో వర్షం పడుతున్నది. గు
ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలతో స్నాప్చాట్ సహా 15 యాప్లపై కేంద్రం నిషేధం విధించింది. సమాచార, సాంకేతిక చట్టం- 2000లోని 69ఏ సెక్షన్ ప్రకారం నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నది. జమ్ముకశ్మ
Marpally | వికారాబాద్ జిల్లా పరిధిలోని మర్పల్లి మండలంలో గురువారం మధ్యాహ్నం భారీ వడగండ్ల వాన ( Hailstorm ) దంచికొట్టింది. ఈ భారీ వడగళ్ల వానకు ఆ ప్రాంతమంతా మంచు మయంగా మారింది. మర్పల్లి మండలంలోని అన్ని గ్ర�
తమను కశ్మీర్ లోయ నుంచి బదిలీ చేయాలని, వేతన బకాయిలను చెల్లించాలని కశ్మీరీ పండిట్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధనకు నిరసన తెలియజేయడానికి బుధవారం ప్రెస్క్లబ్ వద్దకు వచ్చిన కశ్మీరీ పండిట్ల�
సోషల్ మీడియాలో కొందరు చాలా యాక్టివ్గా ఉంటారు. తమకు తెలిసిన, తమను విశేషంగా ఆకట్టుకున్న విషయాలను ఇతరులకు తెలియజేస్తుంటారు. తమలోని హాస్య చతురతతో అందరినీ
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ప్రజలు ఆ దేశ సైనికులకు వ్యతిరేకంగా చేపడుతున్న ఆందోళనను ఉద్ధృతం చేశారు. భూసేకరణను వెంటనే ఆపివేయాలని, భారీగా విధిస్తున్న పన్నులను, కరెంటు బిల్లులను తగ్గించాలని డిమాండ్�