కశ్మీర్ వేర్పాటువాదాన్ని బలంగా వినిపించే ‘జమ్ముకశ్మీర్ నేషనల్ ఫ్రంట్' (జేకేఎన్ఎఫ్)పై కేంద్రం ఐదేండ్లపాటు నిషేధం విధించింది. ‘ఉపా’ చట్టం కింద ఈ చర్యలు తీసుకుంది. జేకేఎన్ఎఫ్ ఆ రాష్ట్రంలో ప్రజల మధ�
PM Modi: కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత.. ప్రధాని మోదీ తొలిసారి ఇవాళ శ్రీనగర్లో పర్యటించనున్నారు. అక్కడ ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. సుమారు 6400 కోట్ల ఖరీదైన పన
Sachin Tendulkar | మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ప్రస్తుతం కశ్మీర్ (Kashmir)లో పర్యటిస్తున్నారు. కుటుంబంతో కలిసి తొలిసారి ఆయన కశ్మీర్లో పర్యటిస్తున్నారు.
Electric Train | భూలోక స్వర్గంగా పిలుచుకునే కశ్మీర్లో తొలి ఎలక్ట్రిక్ రైలు మంగళవారం పరుగులు తీసింది. ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపారు. దాంతో పాటు దేశంలోనే అత్యంత పొడవైన రైల్వే సొరంగాన్ని ప్రారంభించారు. దాంత
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. శ్రీనగర్లోని హబ్బా కడల్ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పంజాబ్కు చెందిన సిక్కు వలస కూలీ అమృత్పాల్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు.
ప్రకృతిలో జరిగే మార్పులకు అనుగుణంగా మారే జీవులే మనుగడ సాగిస్తాయి.. లేదంటే అంతరించిపోతాయి’.. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంత సారాంశం ఇది. ప్రస్తుతం పర్యావరణ మార్పులతో కలుగుతున్న విపరీత పరిణామాలకు గుల్మార్�
భూలోక స్వర్గంగా చెప్పుకొనే కశ్మీర్లో విద్యుత్తు సంక్షోభం నెలకొన్నది. రోజుకు 12-16 గంటల పాటు పవర్ కట్స్ ఉంటున్నట్టు స్థానికులు వాపోతున్నారు. గడిచిన రెండు దశాబ్దాల్లో ఈ స్థాయి కరెంటు సంక్షోభాన్ని ఎన్నడూ
Gulmarg: టూరిస్టులను తెగ అట్రాక్ట్ చేసే గుల్మార్గ్లో అసలు మంచే లేకుండా పోయింది. శీతాకాలంలోనూ మంచు కురవకపోవడం స్థానికుల్ని, యాత్రకుల్ని కలవరపెడుతోంది. జనవరి 8వ తేదీ వరకు ఈ ప్రాంతంలో చాలా త�
Farooq Abdullah | భారత్, పాకిస్థాన్ దేశాలు చర్చల ద్వారా కశ్మీర్ అంశంపై ఒక పరిష్కారావడం ఉత్తమమని, లేదంటే కశ్మీర్ పరిస్థితి ‘గాజా’ లా మారుతుందని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ (NC) పార్టీ పెద�
‘మన స్నేహితులను మనం మార్చుకోగలం కానీ, పొరుగువారిని మార్చలేం’ అని మాజీ ప్రధాని వాజపేయి చెప్పేవారు. జమ్మూకశ్మీర్ సమస్య చర్చల ద్వారానే పరిష్కారమవుతుందని గతంలో ప్రధాని మోదీ కూడా చెప్పారు.
అశోకుని తదనంతరం వచ్చిన అనేక రాజులు సైతం హిందూ దేవాలయాలతోపాటుగా బౌద్ధ ఆరామాలను కట్టించారు. మహాయాన బౌద్ధ సిద్ధాంతాన్ని బోధించిన నాలుగవ బౌద్ధ మహా పరిషత్ నిర్వహించిన కుషాణ మహారాజు కనిష్కుడు (క్రీస్తుశకం 78
హైదరాబాద్ సైక్లిస్ట్సు గ్రూప్(హెచ్సీజీ) అరుదైన ఘనత సొంతం చేసుకుంది. దేశంలోనే మొదటి సారిగా ‘కశ్మీర్ టు కన్యాకుమారి’ సైక్లింగ్ యాత్రను ముచ్చటగా మూడోసారి పూర్తి చేసింది. ఈ క్రమంలో సరిహద్దుల్లో ఆర్మీ �