Vijay Devarakonda | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన చిత్రం 'రెట్రో'. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, తెలుగులో ఈ చిత�
పహల్గాం దాడి చాలా చెత్త పని అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆయన శనివారం రోమ్ వెళ్తూ ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకర్లతో మాట్లాడారు. కశ్మీర్ సమస్య వెయ్యి సంవత్సరాల నుంచి క
కాశ్మీర్లోని పహల్గామలో జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డికాలనీ వాసులు శనివారం కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీ తీశారు. ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేస్తూ ఘటనకు పా
Terrorists Effigy | పహల్గామ్లో హిందువులపై జరిగిన మారణకాండను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ ,భజరంగ్ దళ్ పాలమూరు జిల్లా ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ని తెలంగాణ చౌరస్తా వద్ద ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేశా�
Helpline | కశ్మీర్లో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిని సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపా
కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. పలుచోట్ల ఉగ్రవాదుల దిష్టిబొమ్మలను దహనం చేసి, దాడిని తీవ్రంగా ఖండించారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో బీ�
Omar Abdullah | జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిని ఆపేందుకు గుర్రం స్వారీ వ్యక్తి సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ప్రయత్నించాడని సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. అయితే ఉగ్రవాదుల కాల్పుల్లో అతడు కూ�
Kashmir Terror Attack | జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో పర్యాటకులు పెద్ద సంఖ్యలో లోయను వీడుతున్నారు. దీంతో శ్రీనగర్ ఎయిర్పోర్ట్కు ఒక్కసారిగా ప్రయాణికుల తాకిడి పెరిగింది. ఈ నేపథ్యంలో విమాన ఛార్జ�
Pahalgam Terror Attack | జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలోని పహల్గాంలో జరిగిన భీకర ఉగ్రదాడిలో (Pahalgam Terror Attack) 28 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
Kashmir Terror Attack | అమెరికా అగ్ర నేత భారత్ను సందర్శించిన సందర్భంగా ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడటం ఇది రెండోసారి. 2000 మార్చిలో నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్లో పర్యటించినప్పుడు కూడా అనంత్నాగ్ జ�
Kashmir Terror Attack | జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలోని పహల్గాంలో జరిగిన భీకర ఉగ్రదాడిలో (Pahalgam Terror Attack) 28 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
Pahalgam Terror Attack | జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలోని పహల్గాంలో జరిగిన భీకర ఉగ్రదాడిలో (Pahalgam Terror Attack) 28 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
Pahalgam Terror Attack | కొత్తగా పెళ్లైన జంటలకు మినీ స్విట్జర్లాండ్గా ప్రసిద్ధి గాంచిన బైసరాన్ హనీమూన్కు హాట్స్పాట్. కానీ ఇప్పుడు ఆ హనీమూన్ స్పాట్.. తుపాకుల తూటాలతో దద్దరిల్లి.. బ్లడ్ మూన్గా మారింది. భూత
జమ్మూకశ్మీర్పై పాక్ మరోసారి వక్రబుద్ధిని చాటుకుంది. కశ్మీర్ తమ జీవనాడి అని, దానిని మరిచిపోలేమంటూ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ వ్యాఖ్యానించారు.