ప్రభుత్వాధినేతగా తాలిబన్ సహ వ్యవస్థాపకుడు నేడు అఫ్గాన్లో ప్రభుత్వం ఏర్పాటు తాలిబన్ నేత జబియుల్లా వెల్లడి కాబూల్, సెప్టెంబర్ 3: అఫ్గానిస్థాన్లో తాలిబన్ల ప్రభుత్వం శనివారం ఏర్పాటు కానున్నది. ప్రభు
తాలిబన్లు( Taliban ) మరోసారి మాట మార్చారు. ఆఫ్ఘనిస్థాన్ను మళ్లీ చేతుల్లోకి తీసుకున్న తర్వాత చెప్పిన మాటలకు, ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతన లేకుండా ఉంది. తాజాగా కశ్మీర్ విషయంలోనూ తాలిబన్లు మాట మ�
శ్రీనగర్: కశ్మీర్ వేర్పాటు వాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ బుధవారం రాత్రి కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన వయస్సు 92 ఏండ్లు. వేర్పాటు వాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ చీఫ్ ప�
ఇస్లామాబాద్: ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్లతో పాకిస్థాన్ మిలిటరీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న అనుమానాలు ఎప్పటి నుంచో ఉన్నవే. ఆ సంబంధాలతో ఇండియాను ఇబ్బంది పెట్టాలన్నది పాక్ ఎజెండా అనీ చాలా మ�
కశ్మీర్లో కొత్త సవాల్ శ్రీనగర్, ఆగస్టు 1: కశ్మీర్లో కొంతమంది యువకులు చదువుకోవడానికి అని పాకిస్తాన్కు వెళ్లి ఉగ్రవాదులుగా తిరిగివస్తున్నారని అధికారులు తెలిపారు. ఇటీవల భద్రతా దళాల కాల్పుల్లో చనిపోయ
కశ్మీర్, లఢక్ను భారత్ నుంచి వేరుచేస్తూ మ్యాప్న్యూఢిల్లీ, జూన్ 28: జమ్ముకశ్మీర్, లఢక్ను వేరే దేశంగా చూపుతూ భారత దేశ పటాన్ని ట్విట్టర్ వక్రీకరించింది. ట్విట్టర్ వెబ్సైట్లోని కెరీర్ సెక్షన్లో �
ఒకే దేశం-ఒకే చట్టం అంటే ఇదేనా? మోదీ సర్కార్ తీరు ఆక్షేపణీయం తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచాలి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలుగ
మంచు కొండల్లో రాజుకున్న రాజకీయ వేడి స్థానిక పార్టీ నేతలతో కేంద్రం అఖిలపక్షం నేడే ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత తొలి సమావేశం నియోజకవర్గాల పునర్విభజనే ప్రధాన ఎజెండా? జమ్ములో సీట్లు పెంచుకొని బలపడాలను
న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్ నాయకులతో ఈ నెల 24న ప్రధాని మోదీ భేటీ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)కు సంబంధించి మాత్రమేనని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జమ్ము కశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసమే ప్
ఢిల్లీ ,జూన్ 4: కశ్మీర్ పర్యటనలో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న రక్షణ పరిస్థితులపై సైనికాధిపతి (సీవోఏఎస్) జనరల్ ఎం.ఎం.నరవణె సమీక్షించారు. ఉత్తర సైనికదళం కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ జోషి, చినార్ కార్ప్స్ కమ
డోడా, ఏప్రిల్ 12: జమ్ము కశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. దోడా జిల్లాలో ఓ మినీ బస్సు కొండ మార్గంలో నుంచి జారి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు సహా ఏడుగురు ప్రయాణికులు మరణించారు. మరో ముగ్గురు తీవ్�