నలుగురు కూలీల కాల్చివేతశ్రీనగర్, అక్టోబర్ 17: జమ్ముకశ్మీర్లో స్థానికేతరులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు. కశ్మీర్లో 24 గంటల వ్యవధిలోనే నాన్-లోకల్ వ్యక్తులపై మూడు ఉగ్రదాడ�
శ్రీనగర్, అక్టోబర్ 12: వరుస ఎన్కౌంటర్లతో జమ్ముకశ్మీర్ అట్టుడుకుతున్నది. దక్షిణ కశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య మంగళవారం భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘ�
కశ్మీర్లోని పూంఛ్లో ఎన్కౌంటర్ ఐదుగురు సైనికుల వీరమరణం మరో 2 జిల్లాల్లోనూ కాల్పులు ఇద్దరు ఉగ్రవాదులు హతం కశ్మీర్లో సైనికుల రక్తం చిందింది. పూంఛ్ జిల్లాలో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లో పాల్గొన్న జవా
శ్రీనగర్, అక్టోబర్ 10: జమ్ముకశ్మీర్లోని మైనారిటీ పౌరులపై ఇటీవల ఉగ్రవాదుల దాడులు పెరిగిపోవడంతో అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు. లష్కరే తాయిబా, జైషేమహమ్మద్, ఆల్ బదర్, ది రెసిస్టెంట్ ఫ్రంట్ వంటి ఉగ్�
న్యూఢిల్లీ, అక్టోబర్ 9: కశ్మీర్లో హిందువులు, సిక్కులను లక్ష్యంగా చేసుకొని ఇటీవల జరుగుతున్న హత్యలపై సుప్రీం కోర్టు దృష్టి సారించాలని ఢిల్లీకి చెందిన లాయర్ వినీత్ జిందాల్ సుప్రీం కోర్టులో పిటిషన్ ద�
ప్రభుత్వాధినేతగా తాలిబన్ సహ వ్యవస్థాపకుడు నేడు అఫ్గాన్లో ప్రభుత్వం ఏర్పాటు తాలిబన్ నేత జబియుల్లా వెల్లడి కాబూల్, సెప్టెంబర్ 3: అఫ్గానిస్థాన్లో తాలిబన్ల ప్రభుత్వం శనివారం ఏర్పాటు కానున్నది. ప్రభు
తాలిబన్లు( Taliban ) మరోసారి మాట మార్చారు. ఆఫ్ఘనిస్థాన్ను మళ్లీ చేతుల్లోకి తీసుకున్న తర్వాత చెప్పిన మాటలకు, ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతన లేకుండా ఉంది. తాజాగా కశ్మీర్ విషయంలోనూ తాలిబన్లు మాట మ�
శ్రీనగర్: కశ్మీర్ వేర్పాటు వాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ బుధవారం రాత్రి కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన వయస్సు 92 ఏండ్లు. వేర్పాటు వాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ చీఫ్ ప�
ఇస్లామాబాద్: ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్లతో పాకిస్థాన్ మిలిటరీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న అనుమానాలు ఎప్పటి నుంచో ఉన్నవే. ఆ సంబంధాలతో ఇండియాను ఇబ్బంది పెట్టాలన్నది పాక్ ఎజెండా అనీ చాలా మ�
కశ్మీర్లో కొత్త సవాల్ శ్రీనగర్, ఆగస్టు 1: కశ్మీర్లో కొంతమంది యువకులు చదువుకోవడానికి అని పాకిస్తాన్కు వెళ్లి ఉగ్రవాదులుగా తిరిగివస్తున్నారని అధికారులు తెలిపారు. ఇటీవల భద్రతా దళాల కాల్పుల్లో చనిపోయ
కశ్మీర్, లఢక్ను భారత్ నుంచి వేరుచేస్తూ మ్యాప్న్యూఢిల్లీ, జూన్ 28: జమ్ముకశ్మీర్, లఢక్ను వేరే దేశంగా చూపుతూ భారత దేశ పటాన్ని ట్విట్టర్ వక్రీకరించింది. ట్విట్టర్ వెబ్సైట్లోని కెరీర్ సెక్షన్లో �