ఒకే దేశం-ఒకే చట్టం అంటే ఇదేనా? మోదీ సర్కార్ తీరు ఆక్షేపణీయం తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచాలి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలుగ
మంచు కొండల్లో రాజుకున్న రాజకీయ వేడి స్థానిక పార్టీ నేతలతో కేంద్రం అఖిలపక్షం నేడే ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత తొలి సమావేశం నియోజకవర్గాల పునర్విభజనే ప్రధాన ఎజెండా? జమ్ములో సీట్లు పెంచుకొని బలపడాలను
న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్ నాయకులతో ఈ నెల 24న ప్రధాని మోదీ భేటీ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)కు సంబంధించి మాత్రమేనని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జమ్ము కశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసమే ప్
ఢిల్లీ ,జూన్ 4: కశ్మీర్ పర్యటనలో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న రక్షణ పరిస్థితులపై సైనికాధిపతి (సీవోఏఎస్) జనరల్ ఎం.ఎం.నరవణె సమీక్షించారు. ఉత్తర సైనికదళం కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ జోషి, చినార్ కార్ప్స్ కమ
డోడా, ఏప్రిల్ 12: జమ్ము కశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. దోడా జిల్లాలో ఓ మినీ బస్సు కొండ మార్గంలో నుంచి జారి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు సహా ఏడుగురు ప్రయాణికులు మరణించారు. మరో ముగ్గురు తీవ్�
దేశ భద్రతకు ముప్పు అంటూ తన పాస్పోర్ట్ తనకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోందని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ వెల్లడించారు.