కర్ణాటక కాంగ్రెస్ నేతలు అడ్డంగా బుక్కయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, కనకపురా ఎమ్మెల్యే డీకే శివకుమార్ అవినీతి గురించి చర్చించుకుంటూ కెమెరాకు చిక్కారు.
బెంగళూరు; కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్పై ఆ పార్టీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. ఆయన లంచాలు తీసుకుంటారని, మద్యం సేవిస్తారంటూ చేసిన వ్యాఖ్యల వీడియో లీక్ అయ్యింది. డీకే శివకుమార్కు సంబంధం �
Siddaramaiah | దేశంలో బొగ్గు కొరతతో విద్యుత్ కోతలు పెరిగే అవకాశం ఉందన్న వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధ రామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. థర్మల్ ప్లాంట్లను
Bengaluru | కర్ణాటక రాజధాని బెంగళూరు సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో బెంగళూరు సిటీ జలమయం అయింది. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీ
కేసీఆర్ పాలనకు కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే ఫిదా తమ గోడును ఎవరూ పట్టించుకోవట్లేదని ఆవేదన చప్పట్లు కొట్టి ఆమోదం తెలిపిన రైతులు, ప్రజలు వీడియోను ట్విట్టర్లో పంచుకున్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్, అక్టోబర్
బెంగళూర్ : హిందువులు తమ మత విశ్వాసాలను బేషరతుగా పాటించాలని బీజేపీ సీనియర్ నేత సీటీ రవి పిలుపు ఇచ్చారు. భారత్ను హిందూ రాజ్యంగా మలచడమే తమ పార్టీ ఉద్దేశమని ఆయన పునరుద్ఘాటించారు. భారత్ ఎ
బెంగళూరు: దసరా నవరాత్రుల నేపథ్యంలో ఒక ముస్లిం మహిళ హిందూ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది. చనిపోయిన ఆమె భర్త ఈ హిందూ ఆలయాన్ని కట్టించడం మరో విశేషం. కర్ణాటక రాష్ట్రం శివమొగ్గలోని సాగర్ సిటీలో ఈ ఘటన జరిగింది. �
బెంగళూరు: స్కూల్కు వెళ్తున్న బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కర్ణాటకలోని బంట్వాల్లో ఈ దారుణం జరిగింది. 16 ఏండ్ల బాలిక శుక్రవారం స్కూల్కు వెళ్తున్నది. తెల్లని కారులో వచ్చిన ఐ�
బెంగళూరు: కర్ణాటకలో రెసిడెంట్ డాక్టర్లు నిరసనకు దిగారు. రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్ వద్ద గురువారం బైఠాయించి నిరసన చేపట్టారు. కోవిడ్ అలవెన్స్ చెల్లించా�
బెంగళూరు: కర్ణాటకలోని 200కుపైగా ఆలయాల్లో భక్తులకు డ్రెస్ కోడ్ విధించారు. దక్షిణ కన్నడ జిల్లాలోని మొత్తం 211 దేవాలయాలలో భక్తులకు డ్రెస్ కోడ్ అమలు చేయాలని ప్రభుత్వ మత సంస్థ అయిన కర్ణాటక రాష్ట్ర ధార్మిక పరిషత
బెంగళూర్ : లైంగిక దాడిని ప్రతిఘటించిన మహిళను ఓ వ్యక్తి సజీవ దహనం చేసిన ఘటన కర్నాటకలోని యాద్గిర్ జిల్లాలో వెలుగుచూసింది. సర్పూర్ తాలూకాలో జరిగిన ఈ ఘటనలో నిందితుడిని గంగప్ప బసప్పగ
బెంగళూర్ : పండగ సీజన్ ముగిసిన తర్వాత 1-5 తరగతులను తిరిగి తెరిచే విషయంపై ఓ నిర్ణయం తీసుకుంటామని కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కే. సుధాకర్ వెల్లడించారు. దసరా సెలవల తర్వాత దీనిపై ఆలోచ�
బెంగళూరు: విషాహారంతో 20 కోతులను చంపేశారు. ఈ దారుణం కర్ణాటకలో జరిగింది. 20కిపైగా కోతులను చంపి గోనె సంచుల్లో కుక్కి కోలార్ హైవే సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేశారు. గుర్తించిన కొందరు ఈ విషయాన్ని అటవీశాఖ అధికారుల
NPCIL | కేంద్ర అణుశక్తి శాఖ ఆధ్వర్యంలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCIL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
బెంగళూర్ : క్యాబ్ డ్రైవర్లు ఓ యువతి (20)ని లైంగిక వేధింపులకు గురిచేయడంతో పాటు రూ 5 లక్షలు డిమాండ్ చేసిన ఘటన కర్నాటకలోని హోస్కోట్లో వెలుగుచూసింది. నిందితులను హందెనహళ్లి, మరసంద్ర గ్రామాలక