బెంగళూర్ : సీనియర్ కాంగ్రెస్ నేత, కర్నాటక మాజీ సీఎం ఎస్ సిద్ధరామయ్యపై బీజేపీ రాష్ట్ర శాఖ చీఫ్ నళిన్ కుమార్ కతీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య ఓ టెర్రరిస్టని, కాంగ్రెస్ పార్టీలో దు�
Building collapse: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ భవనం కుప్పకూలింది ( Building collapse ). అందరూ చూస్తుండగానే భవనం కూలిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన
జరిమానా | తన నాలుగేండ్ల కొడుకు పుట్టిన రోజున గుడికి తీసుకెళ్లాడో తండ్రి. గుడి బయట నుంచే దేవుడికి దండం పెట్టుకున్నారు. అయినా వారివల్ల ఆలయం అపవిత్రమయిందని గ్రామపెద్దలు ఆ కుటుంబానికి జరిమానా విధించారు.
బెంగళూరులో ఘోర అగ్ని ప్రమాదం.. ఒకరు సజీవ దహనం | కర్ణాటక రాజధాని బెంగళూరులో మంగళవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దేవిచిక్కనహల్లిలోని ఓ అపార్ట్మెంట్లో సిలిండర్ గ్యాస్పైప్లైన్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య, ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, ఇతర పార్టీ నేతలు సోమవారం అసెంబ్లీ సమావేశాలకు సైకిళ్లపై వచ్చారు. పెట్రోల్, గ్యాస్ వంటి ఇంధన ధరల �
Bengaluru | ఓ రెండేండ్ల పసిపాప.. మూడు రోజుల పాటు శవాల మధ్యే ఉండిపోయింది. మరో 9 నెలల శిశువు మాత్రం ఆకలితో చనిపోయింది. ఈ విషాద ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది. బెంగళూరులోని
బెంగళూరు: తమ గ్రామంలో రోడ్లు బాగోలేక స్థానికులకు వివాహాలు జరుగడం లేదంటూ ఒక యువతి సీఎం కార్యాలయానికి లేఖ రాసింది. ఇది అధికారుల్లో కదలిక తెచ్చింది. కర్ణాటకలోని దవంగెరె జిల్లాలోని హెచ్ రాంపురా గ్రామంలో రోడ
బెంగళూరు: కర్ణాటకలోని మైసూరులో ప్రతి ఏటా దసరా వేడుకలను అత్యంత ఆడంబరంగా నిర్వహిస్తారు. ఇందులో ఏనుగుల కవాతు అయిన గజపాయన ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో దసరా వేడుకల కోసం వీరనహోసహళ్లి గ్రామం నుంచి 8 ఏనుగులన�
Oscar Fernandes | మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ (80) సోమవారం మృతి చెందారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఫెర్నాండెజ్.. మంగళూరులోని యెనిపోయా ఆస్పత్రిలో చికిత�
MLA Shrimant Balasaheb Patil | భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే శ్రీమంత్ బాలసాహెబ్ పాటిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను 2019లో బీజేపీలో చేరే కంటే ముందు.. ఆ పార్టీ తనకు డబ్బులు ఆఫర్ చేసిందని పాటిల్ నిన్న విలేకరుల
ఆంధ్రా కూలీలు | కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి ఎదురుగా వస్తున్న లారీని ఓ జీపు ఢీకొట్టింది. దీంతో జీపులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించ�