Accident | లారీ, జీపు ఢీ.. ఎనిమిది దుర్మరణం | కర్ణాటకలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీప్ను లారీ ఢీకొట్టిన సంఘటనలో ఎనిమిది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడగా.. ఇందులో మరికొందరి పరిస్థితి విషమంగా
6.5 లక్షలు పెట్టి వేలంలో కొబ్బరికాయ కొన్న పళ్ల వ్యాపారి | మామూలుగా కొబ్బరికాయ ధర ఎంతుంటుంది. మా.. అంటే 20 రూపాయలు ఉంటుంది. కానీ.. ఈ కొబ్బరికాయ కోసం ఓ పళ్ల వ్యాపారి
Nipah Virus | అక్టోబర్ దాకా కేరళ వెళ్లొద్దు.. ప్రజలకు కర్ణాటక సూచన! | కేరళలో ఓ వైపు కరోనా, మరో వైపు నిపా వైరస్ వణికిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా కొవిడ్ కేసులు కేరళలోనే నమోదవుతున్నాయి. ఇప్పటికే నిపా వై�
కాయిన్ వేసి డిసైడ్ చేసిన పంచాయితీ పెద్దలు | నేనంటే నేను పెళ్లి చేసుకుంటానంటూ వెంట పడ్డారు. ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలో అర్థంకాక.. పంచాయితీ పెద్దలను కలవడంతో పంచాయతీ పెద్దలు కూడా విచిత్ర
IMD | ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ నెల 9వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ( IMD ) హెచ్చరించింది. కోస్తాలో ఇవాళ, తెలంగాణ ఇవా�
Mysuru Dasara | నిరాడంబరంగా దసరా వేడుకలు : సీఎం | ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మైసూరు దసరా వేడుకలను ఈ ఏడాది సైతం నిరాడంబరంగా, సంప్రదాయ పద్ధతిలో నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం బసవరాజ్ బొమ్మై పేర్క�
బెంగళూరు: ఇప్పుడు దేశంలో ప్రతి అంశాన్ని తాలిబన్తో ముడిపెట్టడం పరిపాటిగా మారింది. తాజాగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లడ్ ఇదే పాట పాడారు. దేశంలో ఇంధనం, గ్యాస్ ధరల పెరుగుదలకు ఆఫ్ఘనిస్థాన
ఐఫోన్తో బర్త్డే కేక్ కట్ చేసి.. అడ్డంగా బుక్కయిపోయాడు | బర్త్డే కేకును సాధారణంగా దేనితో కట్ చేస్తారు. చాక్తో కట్ చేస్తారు. అది కూడా ప్లాస్టిక్ చాక్ను కేక్ తీసుకొచ్చిన బేకరీలోనే ఇస్తారు.
Night Curfew | పెరిగిన కరోనా కేసులు.. కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ | పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దక్షిణ మధ్య, దక్షిణ కన్నడ జిల్లాల్లో ప్రభుత్వం బుధవారం రాత్రి నుంచి నైట�
బెంగళూర్ : కేరళ తీర ప్రాంతంలో ఉగ్రవాదుల కార్యకలాపాలకు సంబంధించి నిఘా వర్గాల సమాచారంతో కర్నాటక సైతం అప్రమత్తమైంది. నిఘా వర్గాల సమాచారంతో కర్నాటక తీర ప్రాంతాల్లో హై అలర్ట్ జారీ చేశామన
Corona virus: బెంగళూరు: దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. దాంతో వివిధ రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలను తిరిగి తెరుస్తున్నారు. అయితే, కర్ణాటకలో మాత్రం స్కూళ్లు, కాలేజీలను ఇప్పటికే ప్రారంభించ�
Tuberculosis | కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారిలో చాలా మందిని అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతున్న విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటకలో కొవిడ్ నుంచి కోలుకున్న 155 మందిలో టీబీ ( క్షయ వ్యాధి ) లక్షణాలు గుర్�
Road Accident | రహదారులు రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది మృతి చెందగా, మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్ప�