దేశంలోకి ఎఫ్డీఐల వెల్లువ.. 168% గ్రోత్! | 2020-21తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 90 శాతం ఎఫ్డీఐలు పెరిగాయి. 2020-21 తొలి ....
ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశాం: కర్ణాటక డీజీపీ | తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాకు చెందిన దినసరి కూలీలు అని డీజీపీ వెల్లడించారు. అరెస్ట్ చేసిన వాళ్లలో ఒక మైనర్ ఉన్నాడని
Neelakurinji flowers | కనుచూపు మేర నీల వర్ణాన్ని పరిచిన ఈ పుష్పాలకు నీలకురింజిని అని పేరు. 12 ఏండ్లకు ఒకసారి మాత్రమే పూస్తాయి. కర్ణాటకలోని కొడగు జిల్లా మందల్పట్టి కొండల్లోనిది ఈ అపురూప దృశ్యం. వీటిని చూ
బెంగళూర్ : దేశవ్యాప్తంగా కలకలం రేపిన మైసూర్లో వైద్యవిద్యార్ధినిపై సామూహిక లైంగిక దాడి ఘటనకు సంబంధించి కర్నాటకకు చెందిన మరో మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై కార్మిక శాఖ మంత్ర
న్యూఢిల్లీ : మైసూర్ శివార్లలో వైద్య విద్యార్ధినిపై ఆరుగురు వ్యక్తుల సామూహిక లైంగిక దాడి ఘటనకు సంబంధించి కర్నటక హోంమంత్రి అరగ జ్ణానేంద్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లైంగిక దాడి ఘటన నేపథ్
బెంగళూర్ : మైసూరులో వైద్య విద్యార్ధినిపై సామూహిక లైంగిక దాడి ఘటనలో కర్నాటకలోని పాలక బీజేపీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ విమర్శలతో విరుచుకుపడింది. బీజేపీ పాలనలో కర్నాటక మరో యూ�
బెంగుళూరు: ఇదో బాలీవుడ్ స్టోరీ లాంటిదే. రోల్స్ రాయ్స్ ఫాంథమ్ కారును సోమవారం బెంగుళూరులో పోలీసులు పట్టుకున్నారు. అయితే ఆ కారు ఎవరిదని ఆరా తీస్తే.. అది బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ( Amitabh Bachchan ) పేరు మీద
బెంగళూరు: కరోనా నుంచి కోలుకున్న రోగుల్లో క్షయ వ్యాధి ఉన్నట్లు ఇటీవల వెలుగు చూసింది. కర్ణాటకలో ఇలాంటి కేసులను 25 వరకు గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ కే సుధాకర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ముందు �
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా బారిన పడుతున్న పిల్లల సంఖ్య పెరుగుతున్నది. ఆగస్ట్ 1 నుంచి 11 వరకు 0-19 ఏండ్ల వయసు పిల్లల్లో 543 మందికి కరోనా సోకింది. 0-9 ఏండ్ల చిన్నారుల్లో 88 మందికి, 10-19 ఏండ్ల పిల్లల్లో 305 �
బెంగళూరు: పిల్లలకు కరోనా వైరస్ వ్యాపిస్తున్న సంఘటనలు దేశంలో ఇటీవల వెలుగు చూస్తున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో గత ఐదు రోజుల్లో 242 మంది పిల్లలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ పిల్లలంతా 19 ఏండ్ల
సినిమా షూటింగ్స్లో ప్రమాదాలు జరగడం సహజం . కాని కొద్ది సార్లు షూటింగ్లో జరిగే ప్రమాదాల వలన ప్రాణాలు కూడా కోల్పోవలసి వస్తుంది. ఆ మధ్య శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు 2 షూటింగ్ ప్రమాదం�
బెంగళూర్ : కర్నాటకలో ఈనెల 25 నుంచి స్కూల్స్ పున:ప్రారంభించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బీసీ నగేష్ ఆదేశించారు. 9, 10, 11వ తరగతి విద్యార్ధులకు తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. స్కూల్స్ రీఓపె
బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరులో ‘ఈటా’ వేరియంట్ కరోనాను గుర్తించారు. దీనికి సంబంధించి ఒక కేసు తాజాగా నమోదైంది. నాలుగు నెలల కిందట దుబాయ్ నుంచి మంగళూరుకు వచ్చిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్