అధికారంలో ఉన్నప్పుడు రైతులకు అండగా నిలిచి వ్యవసాయాన్ని పండుగలా మార్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అధికారంలో లేకున్నా వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ వంద రోజుల పాలనలో రైతులు సాగునీటి
Karimnagar | కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ఏడాది వయసున్న కుమారుడికి విషమిచ్చి, తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లాలోని బొమ్మకల్లో చోటు చేసుకుంది.
ఆరు గ్యారెంటీల అబద్దాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్కుమార్ అన్నారు. ప్రజలను మాయ చేసి మభ్యపెట్టిందని విమర్శించారు. మానకొ
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ పొత్తు కొలిక్కిరావడం లేదు.రాష్ట్రంలో ఏదైనా ఓ స్థానం నుంచి పోటీ చేయాలని సీపీఐ రాష్ట్రస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు వరంగల్ లేదా కరీంనగర్ స్థానాల్లో
కరీంనగర్ జిల్లా కేంద్రంలో మెగా ఆటో షో అట్టహాసంగా ప్రారంభమైంది. రెండు రోజుల ఈ ఎక్స్పో మొదటి రోజు అదిరిపోయింది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా ఫూలే (సర్కస్) మైదానం వేదికగా న
Vinod Kumar | ప్రజలు ఒక్క సారి ఆలోచన చేసి తనను గెలిపించి పార్లమెంట్కు(Parliament) పంపాలని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్(Boinapally Vinod Kumar) అన్నారు.
వడగండ్ల వానతో పంట నష్టపోయిన అన్నదాతలకు ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల చొప్పన పరిహారం అందించి ఆదుకోవాలని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో కొత్త ఓటర్ల నమోదుకోసం ఏప్రిల్ 15 వరకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించినట్లు కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.