కరీంనగర్లో ఈనెల 12న నిర్వహించే కరీంనగర్ కదనభేరికి పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరుతూ ఆదివారం బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్వై నాయకులు నగరంలో డప్పు చాటింపు చేశారు. స్థానిక తెలంగాణ చౌక్లో నిర్వహించిన ఈ కార్యక�
కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో మంగళవారం నిర్వహించే బీఆర్ఎస్ కదనభేరి సభకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ నియమించిన ఇన్చార్జీలు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ బా
KTR | ప్రభుత్వాన్ని నడపరాక, చేతకాక, పంటలకు నీళ్లిచ్చే అవకాశం ఉన్నా ఇచ్చేందుకు ఇష్టం లేకపోవటం వల్లే పంటలెండుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కే తారకరామారావు అన్నారు. ఇది కాలం తెచ్చిన �
KTR | ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే రాష్ట్రంలో కరువు కనిపిస్తుందని తెలిపా�
KTR | కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. అసలు ఆయన ఏం మాట్లాడతడో.. ఎప్పుడు ఏం ఒర్రుతడో అర్థం కాదని ఆయన ఎద్దేవా చేశారు. చొక్కారావు, బద్దం ఎల్లారెడ్�
KTR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కరీంనగర్ అంటే సెంటిమెంట్ అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇదే కరీంనగర్ నుంచి ఆనాడు ఆంధ్రా పాలన మీద సింహా గర్జన చేశారని గుర్తు చేశారు. నే
తెలంగాణ ఉద్యమకారులు, సీనియర్ నాయకులకు బీఆర్ఎస్ అధిష్టానం మరోసారి అవకాశం కల్పించింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మాజీ పార్లమెంట్ సభ్యుడు బోయినపల్లి వినోద్కుమార్కు కరీంనగర్, మరో సీనియర్ నాయక�
KCR | త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అభ్యర్థులను ప్రకటించారు. తొలి జాబితాలో నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.
KCR | త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలువబోతున్నదని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కరీంనగర్�
KCR | భారత రాష్ట్ర సమితి లోక్సభ ఎన్నికలకు శంఖారావాన్ని పూరించింది. ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 12న కరీంనగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ డిగ్రీ కళాశాల మైదానంలో బీ
కరీంనగర్ గొంతెండుతున్నది. గత మూడేండ్లలో ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే పలు డివిజన్లలో నీటి కటకట మొదలైంది. ఎల్ఎండీలో నీటిమట్టం తగ్గిపోతే, సిరిసిల్లలోని మధ్యమానేరు నుంచి నీటిని తరలించి నగరాన�