Science Fair | విద్యార్థులు మేధస్సుకు పదను పెట్టి అద్భుతమైన ప్రదర్శనలు చేశారని, భవిష్యత్లో భావి శాస్త్రజ్ఞులుగా చిన్నారులు ఎదుగాలని మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి అన్నారు.
కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించారు. పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డిపై విజయం సాధించారు.
MLC elections | కరీంనగర్, ఆదిలాబా,ద్ నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్ట భద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి(MLC elections) స్థానాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది.
ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (MLC Vote Counting) కొనసాగుతున్నది. శాసన మండలిలో ఖాళీ అయిన రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఫిబ్రవరి 27న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. వీటికి సంబంధించిన ఓట్ల లెక్
శాసనమండలి ఎన్నికల తుది తీర్పు నేడే వెలువడబోతున్నది. పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కాబోతున్నది. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియ
మానేరు నదిలో అక్రమ టోల్ ట్యాక్సీ వసూళ్లకు అధికార యంత్రాం గం చెక్ పెట్టింది. కొద్దిరోజులుగా అడ్డూ అదుపు లేకుండా సాగుతున్న దందాకు అడ్డుకట్ట వేసింది. ముత్తారం మండలం ఓడేడ్- జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేక
కరీంనగర్- మెదక్- ఆదిలాబాద్- నిజామాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో గెలుపుపై ఆయా పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు జరిగిన తీరు.. పెరిగిన పోలింగ్ శాతం నాయకులకు ముచ్చెమటలు పట్టి
ఎన్నికల విధులు నిర్వహించుకుని బ్యాలెట్ బాక్సులు అప్పగించేందుకు వెళ్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. దీంతో ఎన్నికల సిబ్బంది గాయపడ్డారు.