Karimnagar | తాళం వేసిన ఇండ్లనే టార్గెట్గా చేసుకొని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా ఘరానా దొంగ(Inter-district thief) మిట్టపల్లి లక్ష్మణ్ను మల్లాపూర్ పోలీసులు అరెస్టు చేశారు.
కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ సిక్కిం రాష్ట్ర పర్యటనకు వెళ్లారు. నాలుగు రోజుల వ్యక్తిగత పర్యటనకు వెళ్లిన ఆయన.. మంగళవారం సికిం రాష్ట్ర క్యాబినెట్ సెక్రటరీ విజయ్భూషణ్ పాఠక్తో భేటీ అయ�
Urea shortage | తిమ్మాపూర్ మండలంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సహకార సంఘాల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారు.
Singareni | హైదరాబాద్ నాంపల్లిలో జరిగిన 84వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) లో సింగరేణి సేవా సమితి ఏర్పాటు చేసిన మహిళా శక్తి మార్కెట్.. స్వయం ఉపాధి ఉత్పత్తుల స్టాల్కు ద్వితీయ బహుమతి లభించింది.
Daya Aruna | విద్యార్థులు ఉన్నత విద్య లక్ష్యంగా పురోగతిని సాధించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని జిల్లా మహిళా సాధికారత కోఆర్డినేటర్ దయా అరుణ (Daya Aruna)సూచించారు.
Satavahana University | శాతవాహన యూనివర్సిటీ(Satavahana University) పరిధిలో నవంబర్ 2024 సంవత్సరంలో నిర్వహించిన ఎంఈడీ ఫలితాలను విడుదల చేసినట్టు యూనివర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
Kakatiya Canal | కాకతీయ కెనాల్లో(Kakatiya Canal) దూకి ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఎల్ఎండీ ఎస్ఐ వివేక్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
ఉద్యమనేత, ప్రగతి ప్రదాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు కరీంనగర్ జిల్లా అంటే ప్రత్యేకమైన అభిమానం! ఎనలేని అనుబంధం! అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించిన తర్వాత ఈ గడ్డ మీదనే ప్రత్యేక రాష్ట్ర ప�
Cell tower | తమపై భౌతిక దాడికి పాల్పడిన సోదరుడిపై ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ
పురుగుల మందు డబ్బాతో ఓ సెల్ టవర్(Cell tower) ఎక్కి నిరసనకు దిగాడు.
Pamela Satpathy | కరీంనగర్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, వాణినికేతన్ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలతోపాటు జిల్లాలోని పలు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పమేలా సత్పత�
AIFTU | పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్రంలోని మోదీ సర్కార్ హరిస్తుందని ఏఐఎఫ్ టీయూ(AIFTU )రాష్ట్ర నాయకులు మాతంగి రాయమల్లు, రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెల్తూరి సదానందం ఆరోపించారు.
రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. కరీంనగర్ (గ్రాడ్యుయేట్, టీచర్), నల్లగొండ టీచర్ నియోజకవర్గాల నుంచి మొత్తం 90 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు సీఈవో తెలంగాణ �