KTR | ప్రజల సమస్యలే ఎజెండాగా పని చేద్దామని.. కాంగ్రెస్, బీజేపీ మోసాలను ఎండగడుతూ పార్లమెంట్
ఎన్నికల్లో కొట్లాడుదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పార్టీ శ్రేణులకు
పిలుపునిచ్�
Road Accident | అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ జిల్లాకు చెందిన విద్యార్థి వినేశ్ మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో విద్యార్థి చనిపోవడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
KTR | బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వినోద్ కుమార్ గళం కరీంనగర్కు బలమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ హ్యాండిల్లో ఆయన ఒక పోస్టు పెట్టారు. బీఆర్ఎస్ పార్ట�
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. శనివారం ఆయన కరీంనగర్ కలెక్టరేట్లో నామినేషన్
Vinod Kumar | ఐదుగురు ఎంపీలతో ఢిల్లీకి వెళ్లి తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ అని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర సమస్యలపై ఢిల్లీలో పోరాడే పార్టీ కూడా బీఆర్ఎస్ మాత్రమే అని ఆయన తెలిపారు.
Vinod Kumar | కరీంనగర్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి అందజేశారు.
Bandi Sanjay | అసెంబ్లీ ఎన్నికలకు ముందు క్వింటాల్ ధాన్యానికి రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. శుక్రవారం కరీ�
మొన్నటిదాకా నీళ్లు లేక పంటలు ఎండితే.. అరకొరగా వచ్చిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి అన్నదాతలు అరిగోస పడాల్సి వస్తున్నది. ఓ వైపు అకాల వానలు భయపెడుతుండగా.. ధాన్యం రైతు దైన్యస్థితిని ఎదుర్కోవాల్సి వస్తున్నది.
పార్లమెంట్ ఎన్నికల్లో కీలకమైన మొదటి అంకం రేపటి నుంచే మొదలు కాబోతున్నది. కేంద్ర ఎన్నికల సంఘం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ మేరకు గురువారం ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్నది.
కేసీఆర్కు యుద్ధం కొత్త కాదు. తెలంగాణ వస్తదా.. రానిస్తరా అనే సందేహాలను పటాపంచలు చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిన యోధుడు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే తెలంగాణ కోసం ఆయన ఎక్కని కొండ లేదు, మొక్కని బండ లేదు. వ్య
లాటరీ పేరిట వసూలు చేసిన దాదాపు రూ. కోటితో ముగ్గురు నిర్వాహకులు ఉడాయించిన ఘట న కరీంనగర్లో మంగళవారం వెలుగుచూసింది. కరీంనగర్ రెండో పట్టణ పోలీస్స్టేషన్ సమీపంలో నిర్వాహకులు ఈ దందా నడపడం గమనార్హం.
అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ ఆరోపించారు. అబద్ధాల పునాదులపై అధికారం చేపట్టిన కాంగ్ర
Bandi Sanjay | వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని నిరసిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీభవన్ వద్ద దీక్ష చేయాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సవాల్ విసి�