మానకొండూర్ రూరల్, మే 30: సమష్టిగా గ్రామాభివృద్ధికి పాటుపడాలని నాయబ్ తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి సూచించారు. మండలంలోని లింగాపూర్ గ్రామంలో సోమవారం నాయబ్ తహసీల్దార్ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవా
సోదరితో గొడవ పడుతున్నాడని ఘాతుకం మొగ్దుంపూర్ శివారులో ఘటన రాంనగర్, మే 30: సోదరితో తరచూ గొడవపడుతున్నాడని బావను కడతేర్చాడు బామ్మర్ది. మద్యం తాగొద్దామని తీసుకువెళ్లి బండ రాయితో కొట్టి చంపాడు. కరీంనగర్ మం�
తిమ్మాపూర్ రూరల్, మే 30: మండలంలోని రామకృష్ణకాలనీ గ్రామంలో గల అంగారిక టౌన్షిప్ ప్లాట్ల వేలంపై సోమవారం సాయంత్రం నుస్తులాపూర్ రైతు వేదికలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్ల
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ దళిత బంధు యూనిట్ ప్రారంభం హుజూరాబాద్టౌన్, మే 30: దళిత బంధు యూనిట్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని రాష్ట్ర ఎస్సీ కార�
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం రైతుల సంక్షేమానికి రాజీలేని కృషి చేస్తున్నది. దేశంలోనే సంచలనం సృష్టించిన రైతుబంధు పథకం ద్వా రా ప్రతి ఎకరాకు పెట్టుబడి సాయంగా ర
ధర్మపురి నియోజకవర్గానికి ఎస్సారెస్పీ నీరే ఆధారం. ధర్మపురి, బుగ్గారం, వెల్గటూర్, గొల్లపల్లి, పెగడపల్లి మండలాలు, పెద్దపల్లి జిల్లా పరిధిలోని ధర్మారం మండలం పరిధిలో ఎస్సారెస్పీ ఆయకట్టు 82 వేల ఎకరాలు ఉండగా, డ�
ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే గ్రామీణ ప్రాంతానికి చెందిన నిరుపేద యువతకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అండగా నిలుస్తున్నారు. గంగాధర మండలంలోని కురిక్యాలలో ఫ్రీ కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేయి
పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న కరీం‘నగరాన్ని’ ఆధ్యాత్మికంగానూ తీర్చిదిద్దనున్నారు. టీటీడీ నిధులతో అద్భుతమైన వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించనున్నారు. ఇందుకు పద్మనగర్లో కేటాయించిన పదెకరా�
ఆర్ఎఫ్సీఎల్కు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి బోర్డు ఉత్తర్వులు రామగుండంపై విషం చిమ్ముతున్న కర్మాగారం అనారోగ్యం బారిన చుట్టపక్కల గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే కోరుకంటి ఫిర్యాదుతో రంగంలోకి పీసీబీ ఎరువు�
అభివృద్ధి, సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్న టీఆర్ఎస్కే ప్రజలను ఓటడిగే హక్కు ఉన్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో దేశాని�
సింగరేణి నివాస స్థలాలకు పట్టాలు పంపిణీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నదని, ఇక బంగ్లాలు కట్టుకోండని కార్మిక కుటుంబాలకు మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు సూచించారు. నస్పూర్ మున్సిపల్ పరిధ�
యోగాలో పల్లె తేజం మెరుస్తున్నది.. కఠినమైన ఆసనాలను సులభంగా సాధన చేస్తూ విశేషంగా రాణిస్తున్నది.. జాతీయస్థాయిలో సత్తాచాటుతూ పతకాల పంట పండిస్తున్నది. ఇలా తన అసమాన ప్రతిభతో నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న క�
అన్నదాతలు అధైర్యపడొద్దని, చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భరోసా ఇచ్చారు. గంగాధర వ్యవసాయ మార్కెట్లో ఆదివారం ఆయన రైతులతో కలిసి ధాన్యాన్ని పరిశీలించారు.
ధాన్యం దిగుమతి చేసుకునే క్రమంలో రైతులకు మిల్లర్లు సహకరించాలని రామడుగు సింగిల్విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు సూచించారు. రామడుగు మండలం గోపాల్రావుపేటలోని నాబార్డు గోదాములను ఆదివారం ఆయన ప్రజాప్ర�