సిరిసిల్లలో శరవేగంగా నిర్మాణ పనులు మంత్రి కేటీఆర్ ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన చర్యలు అప్రమత్తమైన అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంతాలకు కవచంలా మారునున్న కెనాల్ తీరనున్న ముంపు ముప్పు రాజన్న సిరిసిల్ల, మ�
ప్రభుత్వ దవాఖానల్లో గర్భిణులకు మెరుగైన వైద్య సేవలందించాలి రాష్ట్రంలో మొదటి సారిగా కరీంనగర్లో అనీమియా ముక్త్ కార్యక్రమానికి శ్రీకారం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ విద్యానగర్, మే 27: ప్రభుత్వ దవాఖానల్లో సా�
వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక యువకుడి ఆత్మహత్య సూసైడ్ నోట్ రాసి బలవన్మరణం కరీంనగర్ జిల్లా అన్నారంలో కలకలం మానకొండూర్ రూరల్, మే 27: ‘అప్పు చేసి తప్పు చేశా..పెండ్లి చేసుకొని ఇంకా పెద్ద తప్పు చేసిన..అనన
రాయితీపై అద్దె ప్రాతిపదికన బస్సులు శుభకార్యాలు, వివాహ వేడుకలు, విహారయాత్రలకు ప్రత్యేక ఆఫర్లు 30 మంది ప్రయాణికులున్న చోటుకే బస్సు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న అధికారులు తెలంగాణచౌక్, మే 27: ప్రయాణికులను �
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారినయి చొప్పదండి మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చొప్పదండి, మే 27: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయ
నాణ్యమైన విద్యనందించేందుకే ‘మన ఊరు-మన బడి’ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు కోరుట్ల/కోరుట్ల రూరల్, మే 27: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రత�
వెంటనే క్షమాపణ చెప్పాలని వెలమ సంఘం నాయకుల డిమాండ్ విద్యానగర్, మే 27: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యలు ఆక్షేపణీయమని కరీంనగర్ వెలమ సంఘం నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వ
హిందూ ఏక్తాయాత్ర సాకుతో విషం చిమ్మిన బండి మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ రెచ్చగొట్టే హామీలు సంజయ్ మాటలపై మండిపడ్డ రాజకీయ పార్టీలు బండి విధ్వంసాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు : మంత్రి గం
పోతుగల్ వైద్యశాలలో మెరుగైన సౌకర్యాలు రోగులతో కిటకిటలాడుతున్న పీహెచ్సీ కేసీఆర్ కిట్తో పెరుగుతున్న సాధారణ ప్రసవాలు 71 నార్మల్ డెలివరీలతో జిల్లాలోనే టాప్ ముస్తాబాద్, మే 26 ;‘సూదుంటే మందులేదు.. మందుంట�
గ్రామీణ క్రీడాకారులకు రాష్ట్ర సర్కారు ప్రోత్సాహం గ్రామానికో ‘తెలంగాణ గ్రామ క్రీడా ప్రాంగణం’ పల్లె ప్రగతిలో కింద ఎకరంలో ఏర్పాటుకు నిర్ణయం రంగంలోకి జిల్లా యంత్రాంగాలు రాజన్న జిల్లాలో ప్రక్రియ వేగవంతం 24
మతం పేరుతో ఓట్లు అడుగుతున్న బీజేపీ బండి సంజయ్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి మంత్రి గంగుల కమలాకర్ ధ్వజం కార్పొరేషన్, మే 26: టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తుందన
ఓవైసీని సవాల్ చేసే దమ్ముందా..? మత వైషమ్యాలతో పబ్బం గడపడమే తప్ప… ఎంపీగా గెలిచి జిల్లా ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదు ఎంఐఎం జిల్లా ఇన్చార్జి సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఫైర్ కలెక్టరేట్, మే 26 : కరీంనగర�
ఇప్పటికే 70 శాతం పూర్తి ఆగస్టు 15న ప్రారంభానికి చర్యలు కార్పొరేషన్, మే 26 ;కరీంనగర్ నడిబొడ్డున ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మల్టీపర్పస్ స్కూల్ మైదానం పార్క్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మేయర్ వై సునీల�