డివిజన్కు 3 మైదానాలు lనేడు 5 క్రీడ ప్రాంగణాల ప్రారంభం ఏర్పాట్లను పరిశీలించిన మేయర్ కార్పొరేషన్, జూన్ 1 : నగరాలు, పట్టణాల్లో యువత, చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసేందుకు చర్య�
కర్షక నేస్తం.. రైతు ఉత్పత్తిదారుల సంఘం రైతుల ఆర్థిక బలోపేతానికి సర్కారు నడుం సీఎస్ఏ సహకారంతో గ్రామం, మండలం యూనిట్గా ఏర్పాటుకు ప్రోత్సాహం హుజూరాబాద్, మే 31 : సాగులో వినూత్న పద్ధతులు పాటిస్తేనే వ్యవసాయం ల�
అదిరేటి డ్రెస్సులకు కేరాఫ్ రేమండ్ టైలర్షాపు నాలుగు దశాబ్దాలు కుట్టు వృత్తి గోదావరిఖనే కాదు చుట్టు పక్కల జిల్లాల నుంచి ప్రత్యేక ఆర్డర్లు కోల్సిటీ, మే 31 : అది సాధారణ టైలర్ దుకాణం. చూడ్డానికి పాన్ డబ్�
సమన్వయంతో పని చేద్దాం జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ ప్రజాప్రతినిధులు, అధికారులతో సన్నాహక సమావేశం కలెక్టరేట్, మే 31: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమాన�
కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మండల ప్రత్యేక అధికారి బీ వెంకటేశ్వర్లు 5వ విడుతపై సన్నాహక సమావేశం మానకొండూర్, మే 31: మండలంలో ఈ నెల 3వ తేదీ నుంచి నిర్వహించే పల్లెప్రగతి కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతిని�
రామడుగు ఎంపీపీ కలిగేటి కవిత అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష రామడుగు, మే 31: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఎంపీపీ క
నిరుపేద కుటుంబం ఇంటి నిర్మాణానికి రూ.1.10లక్షల సాయం ధర్మపురి, మే31: బీర్పూర్ మండలం తుంగూర్కు చెందిన నిరుపేద కుటుంబానికి ఫేస్బుక్ మిత్రులు చేయూతనిచ్చారు. అర్ధాంతరంగా ఆగిపోయిన ఇంటి నిర్మాణానికి రూ.1.10లక్�
ఎదురెదురుగా ఢీకొన్న టాటా ఏస్, కారు వరదకాలువలో పడ్డ ముగ్గురు.. అందులో ఒకరి మృతి 20 మందికి గాయాలు కథలాపూర్, మే 31 : కథలాపూర్ మండలం దుంపేట శివారులోని వరద కాలువ వంతెనపై కారు, టాటా ఏస్ వాహనాలు ఎదురెదురుగా ఢీకొని
మార్కెటింగ్ కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండొద్దు పంట మార్పిడిపై అవగాహన పెంచుకోవాలి పెట్టుబడులు తగ్గించి ఉత్పాదకత పెంచుకోవాలి శాస్త్ర సాంకేతిక రంగాలను వినియోగించుకోవాలి సాగునీటి రాకతో గ్రామాల ముఖచిత్�
సివిల్స్లో ఉమ్మడి జిల్లా బిడ్డల సత్తా నలుగురికి ర్యాంకుల పంట రైతు బిడ్డ మొదటి ప్రయత్నంలోనే విజయం ఆనందంలో కుటుంబ సభ్యులు కరీంనగర్ కమాన్చౌరస్తా/ హుజూరాబాద్ టౌన్/సారంగాపూర్/ జ్యోతినగర్, మే 30 ; ఒకరిది
జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ పార్టీలో 50 మంది చేరిక మంథని టౌన్, మే 30: కార్యకర్తలకు ఎల్లప్పుడూ పార్టీ, తానూ అండగా ఉంటామని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. కాటారం మండలం ధన్వాడ గ్రామా�
ఐదారు గంటల్లో తిరిగి మాయం బ్యాంక్ అధికారులను సంప్రదించిన మొబైల్ షాప్ నిర్వాహకుడు సాంకేతిక సమస్యతోనే జమైనట్లు వెల్లడించిన సిబ్బంది మంథని టౌన్, మే 30: పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన ఓ మొబైల్ షాపు ని�
శాతవాహన వీసీ ప్రొఫెసర్ మల్లేశం అలరించిన వాగేశ్వరీ డిగ్రీ, పీజీ కళాశాల వార్షికోత్సవం కమాన్చౌరస్తా, మే 30: విద్యార్థులు ఉపాధి అవకాశాలు లభించే కొత్త కోర్సులపై దృష్టి సారించాలని శాతవాహన యూనివర్సిటీ వీసీ ప�
కొత్తపల్లి, మే 30: పట్టణంలో జూన్ 3వ తేదీ నుంచి నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పాలకవర్గ సభ్యులంతా కలిసి విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవ�
కమాన్చౌరస్తా, మే 30: నగరంలోని పారమిత పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి బోధనా అభ్యాసన ప్రణాళికల కసరత్తుపై సోమవారం విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఈ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు న